Home » Money laundering case
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాకిచ్చింది.
ఈ నెల 31 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అంతలోపే రిప్లై అఫిడవిట్ వేసిన కేటీఆర్..లావాదేవీలతో తనకేం సంబంధం లేదని అన్నారు.
ఆమెను 10 రోజుల పాటు 'డిజిటల్ అరెస్ట్'లో ఉంచారు.
2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజహరుద్దీన్ పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గోపీనాథ్ పై ఓటమిపాలయ్యాడు.
డబ్బు మొత్తం ఆన్ లైన్ లోనే ట్రాన్సఫర్ చేశారాయన. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్కు అరెస్ట్ నుంచి ఉపశమనానికి మధ్యంతర రక్షణను ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు..
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరవసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో భూమి అమ్మకం, కొనుగోలు మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి సోరెన్కు ఈడీ సమన్లు జారీ చేసింది.....
పోలీసుల ఫిర్యాదులో ఇతరులు బంగారం పెట్టుబడి పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లను అధిక రాబడి వస్తుందని ప్రణబ్ జ్యువెలర్స్ నమ్మించి మోసం చేసిందని ఫెడరల్ ఏజెన్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో్ జల్ జీవన్ మిషన్ లింక్డ్ మనీ లాండరింగ్ కేసులో శుక్రవారం 25 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు జర�
ఓజర్ దాదాపు 2 బిలియన్ డాలర్ల 30 మిలియన్ డాలర్లను రహస్య ఖాతాలకు తరలించారని ఆరోపించింది. వాదోపవాదాల తర్వాత ఓజర్ తోపాటు ఆయన సోదరులు సెరప్, గవెన్ దోషులను కోర్టు నిర్ధారించారు.