-
Home » Money laundering case
Money laundering case
ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
January 19, 2026 / 08:58 AM ISTఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయ్ సాయి రెడ్డికి కూడా ఈడీ నోటిసులు ఇచ్చింది.
జగన్కు బిగ్ షాకిచ్చిన ఈడీ.. రూ.27.5 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
April 18, 2025 / 11:53 AM ISTఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాకిచ్చింది.
ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు సంస్థల దూకుడు.. కేటీఆర్కు ఈడీ నోటీసులు..నెక్ట్స్ అరెస్టేనా?
December 28, 2024 / 08:22 PM ISTఈ నెల 31 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అంతలోపే రిప్లై అఫిడవిట్ వేసిన కేటీఆర్..లావాదేవీలతో తనకేం సంబంధం లేదని అన్నారు.
మరో "డిజిటల్ అరెస్ట్" మోసం.. రిటైర్డ్ ప్రొఫెసర్కు ఫోన్ చేసి రూ.75 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
October 13, 2024 / 10:13 PM ISTఆమెను 10 రోజుల పాటు 'డిజిటల్ అరెస్ట్'లో ఉంచారు.
మనీలాండరింగ్ కేసులో అజారుద్దీన్కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే..?
October 3, 2024 / 11:30 AM IST2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజహరుద్దీన్ పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గోపీనాథ్ పై ఓటమిపాలయ్యాడు.
మాజీ ఎమ్మెల్యేని మోసం చేసిన కేటుగాళ్లు, అలా నమ్మించి 48లక్షలు కొట్టేశారు..
July 9, 2024 / 04:35 PM ISTడబ్బు మొత్తం ఆన్ లైన్ లోనే ట్రాన్సఫర్ చేశారాయన. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కి ఎదురుదెబ్బ.. అరెస్టు తప్పదా?
March 21, 2024 / 04:44 PM ISTఅరవింద్ కేజ్రీవాల్కు అరెస్ట్ నుంచి ఉపశమనానికి మధ్యంతర రక్షణను ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు..
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఈడీ ఆరవసారి సమన్ల జారీ
December 11, 2023 / 10:19 AM ISTజార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరవసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో భూమి అమ్మకం, కొనుగోలు మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి సోరెన్కు ఈడీ సమన్లు జారీ…
రూ.100 కోట్ల పోంజీ స్కాం.. నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ సమన్లు
November 23, 2023 / 07:29 PM ISTపోలీసుల ఫిర్యాదులో ఇతరులు బంగారం పెట్టుబడి పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లను అధిక రాబడి వస్తుందని ప్రణబ్ జ్యువెలర్స్ నమ్మించి మోసం చేసిందని ఫెడరల్ ఏజెన్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ED Raids : ఎన్నికల వేళ మనీలాండరింగ్ కేసులో 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు
November 3, 2023 / 10:46 AM ISTఅసెంబ్లీ ఎన్నికల సమయంలో్ జల్ జీవన్ మిషన్ లింక్డ్ మనీ లాండరింగ్ కేసులో శుక్రవారం 25 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి…