వాహనాల కొనుగోలు కుంభకోణంలో వరుసగా రెండో రోజూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని.. ఈడీ విచారిస్తోంది.
రహదారుల శాఖ టెండర్లలో రూ.4,800 కోట్ల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పళనిస్వామిపై కేసు నమోదుచేయాలని కోరుతూ డీఎంకేకు చెందిన ఆర్ఎస్ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత�
మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు దావూద్ ఇబ్రహీం సోదరితో సంబంధాలున్నాయని కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారా ఈడీ అధికారులు.
మహారాష్ట్ర రాజకీయాలు గంగ గంటకు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అటు శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే వర్గం, ఇటు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈక్రమంలో శివసేన ఎంపీ సంజయ్రౌత్కు ED సమన్లు జారీ చేయడం సంచలనం ర�
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారించనున్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాహుల్ ను ఈడీ అధికారులు విచారించిన విషయం విధితమే. తిరిగి 17న విచారణకు రావాలని ఆదేశించా�
ఇన్ని రోజులు రామ మందిరం పేరుతో.. ఇప్పుడు దావుద్ పేరుతో బీజేపీ ఓట్ల వేటకు సిద్ధపడుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ అయ్యారు. ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో మనీ లాండరింగ్ కేసులో..
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి చెందిన మనీలాండరింగ్ వ్యవహారంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టేరేట్ అధికారులు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉదయం
ఐఆర్ఈవో ఎండీ లలిత్ గోయల్ను అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు
మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 12 గంటలు విచారించిన అధికారులు అనిల్ దేశ్ముఖ్ను కస్టడీలోకి తీసుకున్నారు.