Home » Money
అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ ఆసరాగా నిలిచింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బులు పంపిణీ చేసింది. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లింపులు చేసింది.
టాలీవుడ్ సింగర్ సునీత తన రెండో వివాహం గురించి వచ్చిన, వస్తున్న వ్యాఖ్యలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.నేను రామ్ ని డబ్బు కోసమే వివాహం చేసుకున్నానని అంటున్నారు. కానీ నేను డబ్బు కోసం వివాహం చేసుకోలేదని రామ్ ఆస్తుల గురించి నాకు ఇప్పటి వరకూ తెలియద
ఇప్పటికే ఈ నిర్ణయానికి సంబంధించిన కువైత్ అంతర్గత వ్యవహార పర్యవేక్షణ మంత్రిత్వశాఖ అధికారులతో చర్చించింది. ట్రాఫిక్ విభాగం అధికారులు మంత్రి షేక్ థామెర్ అల్ అలీకి ప్రతిపాదనలు పంపినట్లు స్ధానిక వార్త పత్రికలు కధనాలు ప్రచురించాయి.
ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా దేశాలలో కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ చివరి దశకు చేరుకున్నట్లే కనిపిస్తుంది. మరోవైపు థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో థర్డ్ వేవ్ నుండి బయటపడాలంటే మనల్న�
వారు తమ వద్దకు రాలేదని చెప్పడంతో భర్త, అతడి తల్లిదండ్రులు నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
వ్యవసాయం కోసం రైతులకు ఆర్థికసాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు. రైతు బంధు సాయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
2020-21 ఆర్థిక సంవత్సరాన్ని--"నాలుగు దశాబ్దాలలో ఆర్థిక వ్యవస్థ యొక్క చీకటి సంవత్సరం"గా అభివర్ణించారు మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, కాంగ్రెస్ ఎంపీ పీ చిదంబరం.
కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని భారత పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డాడు. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు అదనపు మనీ ప్రింట్ చేయాలన్నారు. కరోనాతో ఆర్థి
అతడో యాచకుడు. రోజంతా యాచించడమే పని. అలా వచ్చిన డబ్బుతో బతుకు సాగిస్తున్నాడు. చూసినోళ్లంతా అతడు చాలా పేదవాడని అనుకున్నారు. కానీ, కట్ చేస్తే.. ఆ యాచకుడు లక్షాధికారి అని తేలింది. అతడి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అంతా లెక్క వేస్తే అక్షరాల 6లక్ష�