-
Home » Mother Tongue
Mother Tongue
Assam : టీచర్తో ఇంగ్లీషు మాట్లాడటానికి తికమక పడ్డ స్టూడెంట్స్ .. పిల్లలపై ఒత్తిడి పనికిరాదని మండిపడ్డ నెటిజన్లు
గొడవ పడ్డ ఇద్దరు స్టూడెంట్స్ టీచర్కి ఆ విషయం ఇంగ్లీష్లో చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వీరి సంభాషణకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అన్ని సందర్భాలలో ఇంగ్లీషులోనే మాట్లాడాలని పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదన
Education in Mother Tongue: మాతృ భాషలో ఉన్నత విద్యపై కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా
మాతృభాషలో విద్యాభ్యాసం సులువు. దేశంలోని ప్రతిభావంతులు ఉన్నత విద్యలో చేరేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నేడు మన దేశంలోని 5 శాతం ప్రతిభను మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం. హిందీ లేదా ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన జరిగితే, నూటికి నూరు శాతం ప్రత�
Canada MP Chandra Arya : కెనడా పార్లమెంటులో కన్నడ భాష.. ఆ ఎంపీపై ప్రశంసల వర్షం, వీడియో వైరల్
దేశం కాని దేశంలో ఉంటున్నా.. మాతృభాషను మరువలేదు. మాతృభాషపై తనకున్న అభిమానాన్ని ఏకంగా పార్లమెంటులో చాటి చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు.(Canada MP Chandra Arya)
Mother Tongue: మాతృభాష బోధించని పాఠశాలలపై రూ.2లక్షల ఫైన్
మాతృభాష బోధించడం కంపల్సరీ చేసినప్పటికీ స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్య పెట్టడంతో రూ.2లక్షల ఫైన్ విధించారు పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ. పంజాబ్ అసెంబ్లీ పంజాబీతో పాటు ఇతర భాషల....
తల్లిదండ్రులు అడిగారని నిర్ణయం తీసుకోలేం.. మాతృభాషపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
mother tongue in primary schools : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్కూళ్లలో ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండటం చాలా ముఖ్యమని సీజేఐ అభిప్రాయపడింది. అభివృద్ధి చెందిన దేశాల
అందరికీ నాణ్యమైన, ఒత్తిడి లేని చదువు.. పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తెచ్చింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నూతన విద్యా విధానం తీసుకొచ్చింది. కేంద్ర కేబినెట్ బుధవారం(జూలై 29,2020) నూతన
కొత్త విద్యా విధానం: 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్య.. ఆరో తరగతి నుంచే కోడింగ్
కొత్త విద్యా విధానంలో, బోర్డులో మంచి మార్కుల కోసం విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసే స్వేచ్ఛ ఉంటుంది. అదే సమయంలో, 50 సంవత్సరాల పాఠశాల విద్య నిర్మాణం పూర్తిగా మార్చబడింది. ఇప్పుడు 10 ప్లస్ 2 కు బదులుగా 15 సంవత్సరాలు అవబోతుంది. వీటికి మూడేళ్ల ఫౌ�
Republic Day 2020: ‘దేశ్ కీ భాషా’ ఛాలెంజ్.. మీ భాషలో చెప్పండి
భారత రాజ్యంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఏటా గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) జరుపుకుంటూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువెత్తుతున్న తరుణంలో సోషల్ మీడియాలో హవా నడిపిస్తున్న టిక్-టాక్ కొత్త ఛాలెంజ్ ను తీసుకొచ్చింది. 71వ
తెలుగు భాష ఉండాలి అంటే ఇతర భాషలు వద్దని కాదు : వెంకయ్యనాయుడు
మాతృభాషపై ప్రేమను పెంచుకోవటం అంటే ఇతర భాషల్ని నేర్చుకోవద్దని కాదని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలనీ..గమనించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. తెలుగువారంతా తెలుగు భాషను కాపాడుకోవాలని..తెలుగు పద్యం అనేది మనకు తరతరాలుగా మానకు సంక్రమ�
తెలుగు హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
కొంతకాలంగా మాతృభాష(తెలుగు) పరిరక్షణ గురించి ఫైట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దూకుడు పెంచారు. తెలుగుని కాపాడుకోవాలని ఆ దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ పదే పదే కోరుతున్నారు. తాజాగా మాతృభాషకి సంబంధించి మాట్లాడిన పవన్ తెలు