Home » mother
ఉత్తరప్రదేశ్లో విషాదం నెలకొంది. బుల్లెట్ బైకు, ఫోను కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కన్న పిల్లల మీద ప్రేమ అందరి తల్లిదండ్రులకూ ఉంటుంది. కానీ.. ఆ ప్రేమ ప్రేమగానే ఉండాలి. ఆ ప్రేమే పిల్లలను సరైన దారిలో పెంచాలి. ఆ ప్రేమే.. వారి వృద్ధి కోరుకోవాలి. కానీ.. నా అనే ప్రేమ పక్క వారి పిల్లలపై అసూయగా మారింది. ఆ అసూయ ప్రాణాలు తీసేంత వరకు వెళ్లి�
Mother And Two Children Suicide : నెల్లూరు జిల్లా వింజమూరులో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జై భీమ్ నగర్లో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లి గీత, ఇద్దరు చిన్నారులు ఆత్మహత్యకు పాల్ప�
పాముపై అడుగు వేయబోయాడు ఓ బాలుడు. దీంతో ఆ పాము తప్పించుకుని బుస కొట్టింది. కాటు వేయడానికి పడగ విప్పింది. దీంతో మెరుపువేగంతో స్పందించిన ఆ బాలుడి తల్లి అతడి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కర్ణా�
నలుగురు పిల్లలను బావిలో పడేసింది ఓ తల్లి. దీంతో వారు నలుగురు మృతి చెందారు. ఆ తర్వాత ఆమె కూడా బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని అజ్మెర్ జిల్లాలోని మంగళియావాస్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
స్ బుక్..20 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన తల్లి జాడా తెలిపింది. ఫేస్ బుక్ లోని ఫొటో ద్వారా తల్లి ఆచూకీ లభించింది. 20 ఏళ్ల క్రితం కనిపించకుండాపోయిన తల్లిని పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ పేజీలో ఆమె కుమారుడు గుర్తించాడు.
జనగామ చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. చిన్నారి మృతి కేసులో తల్లి ప్రసన్నే హంతకురాలని పోలీసులు తేల్చారు. తనే సంపులో వేసి పాపను హత్య చేసినట్లు ప్రసన్న ఒప్పుకుంది. పాప ఎదుగుదల లేకపోవడంతో తల్లి ప్రసన్న హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నా�
పిల్లలకు తల్లి మాత్రమే సహజ సంరక్షకురాలిగా ఉన్నప్పుడు.. పిల్లల ఇంటిపేరు నిర్ణయించే హక్కు తల్లికి మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే పిల్లల్ని దత్తత ఇచ్చే హక్కు కూడా తల్లికి ఉంటుందని సూచించింది. భర్త మరణించిన తర్వాత ఏ ఇంటి
శనివారం తన తల్లి పుట్టిన రోజు ఉండటంతో తనకు విషెస్ చెప్పాలని భావించాడు. తన తల్లితో ఫోన్లో మాట్లాడి విషెస్ చెప్పాలని, దీనికోసం తనకు ఫోన్ ఇవ్వాలని పూవరాజ్.. హాస్టల్ వార్డెన్ను అడిగాడు. అయితే, దీనికి వార్డెన్ నిరాకరించాడు.
రూ.10 కోట్ల ఖర్చుతో..కృష్ణ శిలలతో.. పంచగోపురాలతో అమ్మకు గుడి కట్టిస్తున్నాడు ఓ కొడుకు.