Home » mother
ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని
ఈ భూకంపం వల్ల కొన్ని కుటుంబాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే, ఇంకొన్ని కుటుంబాల్లో అయినవాళ్లు దూరమయ్యారు. ప్రాణాలతో బయట ఉన్న వాళ్లు.. శిథిలాల కింద ఉన్న తమ వాళ్ల గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. శిథిలాల నుంచి తమ వాళ్లు క్షేమంగా బయటపడతారేమో అని
ఒడిశాలో తాజాగా చాలా అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ గర్భంలో కవలలు ఉండగా, వారిలో ఓ శిశువు తల్లి కడుపులోనే 23 వారాల తర్వాత మృతి చెందింది. అయితే, రెండో బిడ్డ మాత్రం పూర్తి ఆరోగ్యంతో 52 వారాల తర్వాత జన్మించింది. ఈ విషయంపై వైద్యులు మీడియాకు నిన్న వివ�
కడప జిల్లా బద్వేల్ లో బాలుడు మిస్సింగ్ మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం బాలుడి ప్రాణం తీసింది. తల్లి, ప్రియుడే బాలుడిని చంపేశారని తేలింది.
ఏడేళ్లక్రితం హత్యకు గురైందనుకున్న ఒక అమ్మాయి ఇటీవల కనిపించింది. అయితే, ఆమెను గుర్తించింది నిందితుడి తల్లి. తన కొడుకును రక్షించుకునేందుకు ఆమె ఏడేళ్లుగా బాలిక కోసం వెతుకుతూనే ఉంది.
పచ్చని కొండల్లో అందాల జలపాతం వెనుక అంతులేని విషాదం ఉందని మీకు తెలుసా? ఈ జలపాతం అందాల వెనుక ఓ పిచ్చి తల్లి బిడ్డ కోసం పడిన వేదన ఉందని తెలుసా..?
తల్లి మెడలో బంగారు గొలుసు వేసి సర్ప్రైజ్ ఇచ్చాడు ఓ కుమారుడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన తల్లి ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో బంగారు గొలుసు వేశాడు. ఆ బంగారు గొలుసును చ�
లగ్జరీ ఇల్లు కొన్ని ఓ మహిళ తన కుమారుడిని కారులో కూర్చోబెట్టుకుని ఆ ఇంటి వద్దకు తీసుకెళ్లింది. అప్పటివరకు ఆ ఇల్లు తమదేనని చెప్పని ఆ మహిళ చివరకు తన కుమారుడికి ‘ఇది మన ఇల్లే’నంటూ చెప్పి సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ సమయంలో ఆ పిల్లాడు సంబరపడిపోయిన తీర�
కోడి కత్తి శ్రీను తల్లి ఆవేదన
న్నతల్లిని, తోడబుట్టిన చెల్లి, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు కరీముల్లాకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైకో కరీముల్లాకు ప్రొద్దుటూరు జిల్లా కోర్ట్ ఉరిశిక్ష విధిస్తూ సంచ�