Home » MP Bandi Sanjay
హైడ్రా కూల్చివేతలపై ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నా అధికారులతో ప్రెస్ మీట్ పెట్టించి విమర్శలు చేయడం సరైనది కాదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే ఎవ్వరు నమ్మలే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూల్చనుందని బండి సంజయ్ అనడంలో ఎవరెవరు ఒకటో తేటతెల్లం అవుతుందని మంత్రి పొన్నం అన్నారు.
సీఎంకు కనీసం ఇంగీత జ్ఞానం లేదు. గ్రూప్-1 కూడా నిర్వహించలేని సర్కారు ఉండి ఎందుకు అంటూ సంజయ్ ప్రశ్నించారు. యువకుల భవిష్యత్తు నాశనమైతుంటే సీఎం ఎందుకు మాట్లాడటం లేదు. 30 లక్షల మంది యువత బతుకులు బజార్ల పడ్డాయి.
వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్ సహా పలు రాష్ట్రాల్లో ఆయన పర్యటన ఖరారు అయింది. ఈ సందర్భంగా పలు ఎన్ఆర్ఐ సంఘాలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు.
బీజేపీ మినహా ఇతర పార్టీల అభ్యర్థులకు డబ్బులు పంపుతున్నారని, ఏ పార్టీ నాయకులు గెలిచినా మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని భావిస్తున్నాడని సంజయ్ ఆరోపించారు.
ఎమ్మెల్యే ప్రవాసీలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తున్న ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం బండి సంజయ్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాఖల బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, బండిసంజయ్లు నియమితులయ్యారు.
దేశభక్తుల విగ్రహాలను అవమానపరిస్తే నిరసనలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని, సమస్యను సద్దుమణిగేలా చూడాలన్నారు.
పోలీసులను, అధికారులను జేపీఎస్ ల ఇళ్లకు పంపి సమ్మె చేస్తే కేసులు పెడతామని, అరెస్ట్ చేస్తామని, జైళ్లకు పంపుతామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు. ఈ సమయంలో జేపీఎస్ లకు పూర్తిస్తాయిలో అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కుటుంబ పాలన అంటున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పని చేసినవారు ప్రజలకు సేవ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. బీజేపీలో తాతలు, కొడుకులు, మనమలు ఎంపీలుగా లేరా? మాట్లాడటానికి బుద్ధి, మెదడు ఉండాలని మండిపడ్డారు.