Home » MP
Madhya Pradesh 3-year-old boy falls : వేసిన బోరు బావిలను అలాగే వదిలేయకుండా మూసేయాలని ఎన్నిసార్లు చెబుతున్నా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఆడుకుంటూ..ప్రమాదవశాత్తు అందులో పడిపోతున్నారు. కొంతమంది క్షేమంగా బయటపడుతుండగా మరికొంత మంది ప్రాణాలు పోతున్నా�
MP pann mines : వర్షాకాలం..నిరుపేదలకు వరాల కాలం. అదే వజ్రాల వేటల కాలం. ఒక్క వజ్రం దొరికితే చాలు దరిద్రం తీరిపోతుందనే ఆశతో వజ్రాల కోసం గాలిస్తుంటారు ఎంతోమందిఆశావహులు. ముఖ్యంగా పేద..మధ్యతరగతి ప్రజలు వజ్రాల కోసం వెదుకుతుంటారు. వర్షాకాలం వచ్చిదంటే చాలు ఏ�
NEET ఎగ్జామ్లో ఆరు మార్కులు మాత్రమే రావడంతో షాక్ కు గురైన విద్యార్థి సూసైడ్ చేసుకుని చనిపోయింది. మధ్యప్రదేశ్ లోని చ్ఛింద్వారా జిల్లాలో ఉండే విధి సూర్యవంశీ అనే బాలిక సెప్టెంబరులో నీట్ ఎగ్జామ్ రాసింది. ఆన్లైన్లో రిజల్ట్స్ రాగానే.. 6మార్కులు వ�
President’s Rule to be imposed in West Bengal మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో రాజకీయం ఇప్పుడే వేడెక్కింది. ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని బీజేపీ…చిత్తు చిత్తుగా బీజేపీని ఓడించి తన సత్తా చూపించాలని మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ తమ అ
వీపు మీద కత్తిపోటుతో నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చేశాడో వ్యక్తి. Madhya Pradesh పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనకు సంబంధించిన ఫొటో వైరల్ అయింది. అలా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పటికీ పోలీసులు లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని యాక్షన్ తీసుకోవడానికి బ
తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ హెచ్. వసంతకుమార్(70) కన్నుమూశారు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వసంత్కుమార్… కరోనాతో ఆగస్ట్ 10న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన యత్నాలు ఫలిం
మహారాష్ట్ర లోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణి�
ఆ నియోజకవర్గంలో వైసీపీలో రాజకీయ చదరంగం సాగుతోంది. అక్కడ ఎమ్మెల్యేకు, ఎంపీకి అస్సలు పడటం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వారు మధ్య ఉన్నాయి. ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్లు రాజకీయాలు సాగిస్తున్నారు. ఈ వర్గ విభేదాలను చూసి కార్యక
హాస్పిటల్ ఫీజు చెల్లించడానికి ఐదు రూపాయలు లేక తన భర్త ప్రాణాలు కోల్పోయడాని ఓ మహిళ ఆవేదన వెల్లదీస్తుంది. మధ్యప్రదేశ్ లోని గునా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేషెంట్ ను అడ్మిట్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. సాధాణంగా రూ.5 తక్కువే అయినప్పటి�
ఏదో పులి కనపడినట్లుగా మారిపోయింది పరిస్థితి. అస్సాంలో గోల్డెన్ టైగర్ కనిపించినంతగా వైరల్ అవుతుందీ వీడియో ఇంతకీ అసలు విషయం తెలుసా.. పసుపు రంగులో ఉండే కప్పలు. వర్షం నీళ్లలో తిరుగుతూ మధ్యప్రదేశ్ లోని నార్సింగ్పూర్ లో కనిపించాయి. వాటిని చూసి