Home » MP
పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ Aadhaar (ఉడాయ్) నోటీసులు జారీ చేయడంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉడాయ్, తెలంగాణ పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఉడాయ్ నోట�
కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాంకు చేదు అనుభవం ఎదురైంది. భారత్ లో పర్యటించేందుకు వ్యాలిడ్ వీసా లేదన్న కారణంతో ఆమెను ఢిల్లీ ఎయిపోర్ట్ లో ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమెను దుబాయ్ �
అమెరికా ఎక్కడుంది? ఏలూరు పక్కన.. మరి ఏలూరు ఎక్కడుంది? అమెరికా పక్కన. అదేంటి.. ఏలూరు.. అమెరికా పక్కపక్కనే ఉన్నాయని అనుకుంటున్నారా? అబ్బే.. మనకు
కొన్ని రోజులుగా సీఏఏకు వ్యతిరేకంగా అలీగఢ్ ఈద్గా కాంప్లెక్స్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలో సామాజిక ఉద్యమ కారిణి సుమయా రాణా పాల్గొని ప్రసంగిస్తూ..‘సీఏఏను వ్యతిరేకిస్తూ మనమందరమూ ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలపటం ప్రతీ ఒక్కరి హక్
నిర్భయ నిందితుల ఉరిశిక్ష వాయిదా పడటంపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తీవ్ర అసహనం..అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన గంభీర్.. ఈ రాక్షసులు జీవించే ప్రతిరోజూ.. న్యాయవ్యవస్థకు మాయని మచ్చలాంటిదన
మండలి రద్దు రాష్ట్రప్రభుత్వం చేతుల్లో లేదని వాదిస్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ… ఈ వ్యవహారంపై పార్లమెంట్లో పోరాడాలని నిర్ణయించింది. 2020, జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. క
అధికారాన్ని బట్టి, పదవులను బట్టి పార్టీలు మారుతూ ప్రజాతీర్పును నీరుగారుస్తున్న రాజకీయ నాయకుల నెత్తిన సుప్రీంకోర్టు సమ్మెట పోటు పొడిచింది. ఎన్నికల్లో గెలిచాక పార్టీలు మారే వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలయ్యే ఫిర్యాదులను సభాప�
పెద్డపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఆయన. ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన వెంకటేశ్కు టీఆర్ఎస్ పార్టీ రాజకీయ జీవితాన్ని ఇవ్వడంతో ఎంపీగా విజయం సాధించారు. ప్రజా సేవే పరమావధిగా భావించి రాజకీయల్లో వచ్చానని మ
అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన టీడీపీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ కు మంగళగిరి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన
మద్యం తాగటానికి ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛ ఉండాలని..అది చాలా అవసరమనీ మధ్యప్రదేశ్ మంత్రి గోవింద్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరాల్లోని ప్రజలకు మద్యం తాగేందుకు స్వేచ్ఛనివ్వాలని మంత్రి వ్యాఖ్యానించారు.ప్రజాస్వామ్యంలో మనిషికి స్వేచ్ఛ ఉందని..�