Home » MP
దేశ వ్యాప్తంగా CAA, NRC వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ NRC బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ముస్లింలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 23వ తేదీ కడప జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన జగన్ ఈ మే�
పోలీసు అమరవీరుడి బూటును ముద్దు పెట్టుకుని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే..ఎమ్మెల్యేలకు..మంత్రులకు సెల్యూట్ చేసే పోలీసుల్ని కాదు..మా బూట్లు నాకే పోలీసులకు ఉద్యోగాల్లో పెట�
నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తానంటూ హామీ ఇచ్చి ఎంపీగా ఎన్నికైన ధర్మపురి అరవింద్.. రైతులకు ఝలక్ ఇచ్చారు. పసుపుబోర్డు ఏర్పాటుపై మాట మార్చారు. పసుపు బోర్డు అనేది అంబాసిడర్ కార్ల నాటి డిమాండ్ అన్న అర్వింద్.. ఇప్పుడు టయోటా జమానా నడుస్తోందన్నా
స్కూల్స్, కాలేజీల్లో పాఠ్యాంశాల్లో భగవద్గీతను తప్పనిసరి చేయాలని బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ బుధవారం (డిసెంబర్ 11)న లోక్ సభలో వ్యాఖ్యానించారు. భగవద్గీతను తప్పనిసరి చేసేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. మహాత్మాగాంధీ �
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డ్రగ్స్ మత్తులో ఉన్నాడేమోనని తమకు అనుమానంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ లో ఉన్న అజ్ఞాతవాసి అప్పుడప్పుడు బైటకు వస్తుంటాడనీ..అందుకే తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడని అన్నారు. రేపిస్టులకు ఉ�
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. దిశ
మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అంటూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తటంతో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లోక్ సభలో క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించాలని లోక్సభలో శుక్రవారం (నవంబర్ 29)
బంగారు నగలో, లక్షల్లో డబ్బులో కాజేయలేదు. రూ. 20లక్షలు విలువ చేసే ఉల్లిపాయలు దోచుకెళ్లారు. మహరాష్ట్రలోని నాసిక్ నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు వెళ్తున్న ట్రక్లో ఉల్లిపాయలు మాయమయ్యాయి. నాసిక్కు చెందిన ప్రేమ్ చంద్ శుక్లా శివపురికి �
మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బుధవారం (నవంబర్ 27)న పార్లమెంట్ లో చేసిన కామెంట్ వివాదాస్పదంగా మారాయి. దీంతో ప్రజ్ఞా సింగ్ పై బీజేపీ చర్యలు తీసుకుంది. రక్షణశాఖ సంప్రదింపుల కమిటీ న
మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే లెక్క సంవత్సరానికి వేస్తే వేల కోట్ల ఆదాయమే. ఇన్ని వేల కోట్ల ఆదాయం ఇసుకపై వస్తుంటే గతంల