Home » MP
హన్మకొండలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. CAAని వ్యతిరేకించే వారిని బ్రేకుల్లోని బస్సుల్లో పాకిస్తాన్కు పంపిస్తామని హాట్ హాట్ కామెంట్స్ చేశారాయన. దేశంలో విచ్చిన్నం సృష్టించాలని కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నార�
అమరావతిని రక్షించుకోలేకపోతే చచ్చినట్లేలెక్కట..రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. చంద్రబాబూ.. మీ బినామీల కోసం, మీ సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా ఉండటం కోసం రాష్ట్రంలో ప్రజలంతా సమిధలు కావాలా? వారంతా బలికావాలా? చ�
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడ్డికట్టే చలి ఉన్న ఢిల్లీలో కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనల సమయంలో జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అ�
రాజధాని తరలింపు నిర్ణయం సరికాదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్లు ఖర్చు పెడితే రూ.53 వేల కోట్ల సంపద వస్తుందన్నారు.
న్యూ ఇయర్ వేడుకల్లో ప్రకాశం జిల్లా YCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టెప్పులతో ఇరగదీశారు. 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో పాల్గొన్న ఎంపీ మాగుంట కార్యకర్తలతో ఆడిపాడారు. పాటలకు స్టెప్పులేని అలరించారు. కార్యకర్తల్లో జోష్ నింపారు. ఉత్సాహం కేకలు �
నా పేరుతో ఎవరైనా భూ దందాలు..అవినీతి పనులు చేసినట్లుగా మీ దృష్టికి వస్తే వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలనీ..వారు ఎంతటివారైనా సరే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ కమిషన్ కు
బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్కు విద్యార్దులతో చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్లోని మఖన్లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీలో విద్యార్దులు తమకు అటెండన్స్ తక్కువగా ఉందంటూ జర్నలిజం విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిర�
ఎన్ పీఆర్,ఎన్ఆర్సీకి సంబంధం ఉందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సఅీ చేపట్టేందుకు ముందు ప్రక్రియే ఎన్ పీఆర్ అని ఓవైసీ తెలిపారు. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం కేంద్రం ఎన్ పీఆర్ ప్రకియ చేపడుతోందని, ఇది ఎన్ఆర్సీకి స�
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, అక్రమ కంపెనీలు, మనీ ల్యాండరింగ్, వ్యాపార స్కామ్లపై విచారణ చేసే అంశాన్ని కేంద్ర హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పై మరో కేసు నమోదైంది. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహం వివాదంలో అనపర్తి డీఎస్పీ హర్షకుమార్ పై పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేశారు. దీంతో కోర్టు హర్షకుమార్ కు జనవరి 6 వరకు రిమాండ్ విధించింది. కాగా