MP

    వైసీపీ ఎంపీకి టీడీపీ సపోర్ట్ : తిరగబడ్డ యోధుడు అంటూ ప్రశంసలు

    November 20, 2019 / 05:04 AM IST

    పార్లమెంట్‌లో తెలుగు గురించి మాట్లాడి జగన్ ఆగ్రహానికి గురైన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. 10టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన తెలుగుదేశం నాయకులు మాల్యాద్రి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలకు మద�

    ఎన్డీయే నుంచి శివసేన ఔట్ : కేంద్రమంత్రి అర్వింద్ సావంత్ రాజీనామా

    November 11, 2019 / 03:20 AM IST

    కేంద్రమంత్రి అర్వింద్ సావంత్ మోడీ కేబినెట్ నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఎన్టీయేలో భాగస్వామిగా ఇప్పటివరకు ఉన్న శివసేన తరపున కేంద్రమంత్రిగా ఉన్న అర్వింద్ సావంత్ �

    కారు యాక్సిడెంట్ లో బీజేపీ ఎంపీకి గాయాలు…ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు

    November 10, 2019 / 09:42 AM IST

    రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ గర్హవాల్ తీవ్రగాయాలపాలయ్యారు. గర్హవాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరాథ్ సింగ్ రావత్ ప్రమాణిస్తున్న కారు ఇవాళ(నవంబర్-10,2019) ఉదయం యాక్సిడెంట్ కు గురైంది.  ఢిల్లీ నుంచి నంద దేవీ

    అప్పు తిరిగి అడిగితే..గొంతు పిసికెయ్యండి: రైతులకు బీజేపీ ఎంపీ సలహా

    November 5, 2019 / 10:32 AM IST

    ‘కిసాన్ ఆక్రోష్ ఆందోళన్’ కార్యక్రమంలో రేవా బీజేపీ ఎంపీ మిశ్రా మధ్యప్రదేశ్  ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల రుణ మాఫీ విషయంపై మాట్లాడిన మిశ్రా..మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభతు్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ విమర్�

    విపక్షాల తీవ్ర విమర్శలు…కశ్మీర్ లో కొనసాగుతున్న ఈయూ ఎంపీల పర్యటన

    October 30, 2019 / 03:04 AM IST

    జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్(EU)మంది ఎంపీల బృందం పర్యటన కొనసాగుతోంది. మొత్తం 27మంది ఎంపీలు పర్యటించాల్సి ఉండగా,నలుగురు సభ్యులు తప్పుకోవడంతో 23మంది ఎంపీల బృందం మంగళవారం శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించింది. శ్రీనగర్ లోని ప్రముఖ టూర�

    కశ్మీర్ కు బయలుదేరిన ఈయూ ఎంపీల బృందం

    October 29, 2019 / 04:06 AM IST

    యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎంపీల  బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించేందుకు బయలేదేరింది. సోమవారం ఢిల్లీకి చేరుకున్న 28 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఇవాళ(అక్టోబర్-29,2019)తాము బస చేసిన హోటల్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. అక్కడ్నించి వీరు శ్రీనగర

    గాంధీ జాతిపిత కాదు..బీజేపీ ఎంపీ సాధ్వీ

    October 21, 2019 / 12:06 PM IST

    సార్వత్రిక ఎన్నికల సమయంలో గాంధీని హత్య చేసిన గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా కీర్తించడం,దివంగత ఐపీఎస్ ఆఫీసర్ పై ఎన్నికల ముందు వివాదాస్ప వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన భోపాల్ బీజేపీ ఎంపీ తన నోటికి ఆ తర్వాత కూడా పదును చెబుతూనే వచ్చారు. అయితే క�

    జెన్‌‌‌కోను ధ్వంసం చేసి ప్రైవేటుకు దోచిపెట్టాడు : విజయసాయిరెడ్డి

    October 1, 2019 / 07:47 AM IST

    మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వివమర్శల వర్షం కొనసాగుతునే ఉంది. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్ని వరుస ఏకేస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కు�

    బంపర్ ఆఫర్ : కారు కొంటే స్కూటర్ ఫ్రీ

    September 28, 2019 / 02:13 PM IST

    టైటిల్ చూసి ఆశ్చర్యపోయారా? జోకులు వేయకండి అంటారా? కారు కొంటే స్కూటర్ ఫ్రీగా ఇవ్వడం ఏంటని సందేహిస్తున్నారా? కానీ.. ఇది నిజం.. కారు కొంటే రూ.70వేలు ఖరీదు చేసే హోండా యాక్టివా స్కూటర్ ఫ్రీగా ఇస్తున్నారు. కారు కొంటే బైక్ కూడా ఫ్రీగా పొందే బంపర్ ఆఫర్ అ�

    ప్రయాణికులకు విజ్ఞప్తి: ప్లాస్టిక్ వద్దు..ఆకు గిన్నెల్లో ఆహారమే ముద్దు

    September 23, 2019 / 08:26 AM IST

    ప్లాస్టిక్ వద్దు..ఆకుల్లో ఆహారం అందుకోండి..ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు మధ్యప్రదేశ్‌లోని రత్లాం రైల్వే జోన్ అధికారులు. రైల్లే స్టేషన్ లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ప్రయాణీకులకు సూచిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక చర్యల్ని చేపట్టారు. అ�

10TV Telugu News