MP

    కశ్మీర్ భారత సార్వభౌమ భాగం : పీవోకేను పాక్ ఖాళీ చేయాలన్న బ్రిటన్ ఎంపీ

    September 16, 2019 / 03:42 PM IST

    జమ్ముకశ్మీర్ విషయంలో పాక్ కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది.  పాక్ ఆక్రమిత కశ్మీర్ (pok)ను పాక్ ఖాళీ చేయాలంటూ  బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌ మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం సంపూర్ణంగా భారత్ సార్వభౌమ భాగం అని అన్నారు. జ�

    కల్వర్టును ఢీకొని కాలువలో పడ్డ కారు : నలుగురు యువకులు మృతి

    September 9, 2019 / 11:24 AM IST

    మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లా భోపాల్-ఇండోర్ రోడ్డుపై రోడ్డు కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు.  భోపాల్ నుంచి ఇండోర్ వస్తున్న ఓ కారు జాతా ఖేడా గ్రామానికి సమీపంలో కారు కల్వర్టును ఢీకొని కాలువలో పడిపోయింది. ఈ ప్రమ

    ప్రభుత్వంలో RTC విలీనం : కక్కలేక మింగలేక బాబు అవస్థలు 

    September 6, 2019 / 08:49 AM IST

    మాజీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అది చూసి చంద్రబాబు మింగలేక కక్కలేక నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ

    చౌకబారు విమర్శలు : పవన్ వారి చేతిలో పావులా మారారు 

    September 5, 2019 / 06:51 AM IST

    టీడీపీ నేతలపై విమర్శల దాడి చేస్తుంటే వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు.ఈ సారి  పవన్ కళ్యాన్ పై  తన ప్రతాపాన్ని చూపెట్టారు. కొంతమంది చేతిలో పవన్ కళ్యాణ్ పావుగా మారారని విమర్శించారు. టీడీపీ పేరును ప్రత�

    చుక్క నీరు అవసరం లేని టాయిలెట్‌

    September 5, 2019 / 05:22 AM IST

    టాయిలెట్‌ కు వెళ్లాలంటే వాటర్ కావాల్సిందే. కానీ ఒక్కచుక్క నీరు లేకుండా టాయిలెట్‌ వాడగలమా? నిరభ్యంతరంగా వాడుకోవచ్చంటున్నారు ఓ ఇంజనీర్. మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన సివిల్ ఇంజనీర్ సతీష్ వాటర్ అవసరం లేని టాయిలెట్‌ ను తయారు చేశారు. ఇది వాడాలంట�

    బ్రిటన్ ప్రధానికి ఎదురుదెబ్బ

    September 3, 2019 / 04:19 PM IST

    బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కు పార్లమెంటులో ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబరు 31 తర్వాత బ్రెగ్జిట్‌ ఒప్పందంపై ఓటింగ్‌ జరుగనున్న సమయంలో సొంతపార్టీ ఎంపీ డాక్టర్‌ ఫిలిఫ్‌ లీ పార్టీని వీడుతున్నట్లు ఓ లేఖ రాశారు. దీంతో బోరిస్ పార్లమెంటరీ  మ�

    బీజేపీ-టీఎంసీ బాహాబాహీ : బీజేపీ ఎంపీకి గాయాలు..కారు ధ్వంసం 

    September 1, 2019 / 10:33 AM IST

    పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో మరోసారి తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయాన్ని టీఎంసీ కార్యకర్తలు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో బరాక్‌పోర్ బీజేపీ ఎంపీ అర్జున్ సి�

    రాజధానిపై రచ్చ : పవన్ కు అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోంది : విజయసాయి రెడ్డి

    September 1, 2019 / 09:27 AM IST

    ఏపీ రాజధాని అమరావతి మార్చేస్తారంటూ వస్తున్నాయి. ఈఅంశంపై అధికార పార్టీ వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.  రాజధాని అమరావతి విషయంలో  పవన్‌ది ద

    విజయ్ సాయి తిట్ల పురాణం : చంద్రబాబు వృద్ధ జంబూకం 

    September 1, 2019 / 08:18 AM IST

    సోషల్ మీడియా వేదికగా వైసీపీ,టీడీపీల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్ లపై ట్వీట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఓ వృద్ధ జంబూకం అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసా

    కాకుల పగ వీడియో : కనిపిస్తే అంతుచూస్తున్నాయ్ 

    September 1, 2019 / 07:53 AM IST

    కాకులకుండే కమ్యూనిటీ మనషులకు ఏమాత్రం ఉండదు. ఒక కాకికి ఏదన్నా ప్రమాదం జరిగితే కాకులన్నీ ఏకమవుతాయి. కావు కావు మంటూ అరుస్తూ..తమ సంఘీభావాన్ని తెలుపుతాయి. మనషులు తెలిసో తెలీకో కాకికి హాని చేస్తే వారిపై  ఏకథాటిగా దాడిచేస్తాయి. పొడిచి పొడిచి వేధి

10TV Telugu News