Home » MP
జమ్ముకశ్మీర్ విషయంలో పాక్ కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (pok)ను పాక్ ఖాళీ చేయాలంటూ బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం సంపూర్ణంగా భారత్ సార్వభౌమ భాగం అని అన్నారు. జ�
మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లా భోపాల్-ఇండోర్ రోడ్డుపై రోడ్డు కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. భోపాల్ నుంచి ఇండోర్ వస్తున్న ఓ కారు జాతా ఖేడా గ్రామానికి సమీపంలో కారు కల్వర్టును ఢీకొని కాలువలో పడిపోయింది. ఈ ప్రమ
మాజీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అది చూసి చంద్రబాబు మింగలేక కక్కలేక నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ
టీడీపీ నేతలపై విమర్శల దాడి చేస్తుంటే వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు.ఈ సారి పవన్ కళ్యాన్ పై తన ప్రతాపాన్ని చూపెట్టారు. కొంతమంది చేతిలో పవన్ కళ్యాణ్ పావుగా మారారని విమర్శించారు. టీడీపీ పేరును ప్రత�
టాయిలెట్ కు వెళ్లాలంటే వాటర్ కావాల్సిందే. కానీ ఒక్కచుక్క నీరు లేకుండా టాయిలెట్ వాడగలమా? నిరభ్యంతరంగా వాడుకోవచ్చంటున్నారు ఓ ఇంజనీర్. మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన సివిల్ ఇంజనీర్ సతీష్ వాటర్ అవసరం లేని టాయిలెట్ ను తయారు చేశారు. ఇది వాడాలంట�
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు పార్లమెంటులో ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబరు 31 తర్వాత బ్రెగ్జిట్ ఒప్పందంపై ఓటింగ్ జరుగనున్న సమయంలో సొంతపార్టీ ఎంపీ డాక్టర్ ఫిలిఫ్ లీ పార్టీని వీడుతున్నట్లు ఓ లేఖ రాశారు. దీంతో బోరిస్ పార్లమెంటరీ మ�
పశ్చిమబెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో మరోసారి తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయాన్ని టీఎంసీ కార్యకర్తలు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో బరాక్పోర్ బీజేపీ ఎంపీ అర్జున్ సి�
ఏపీ రాజధాని అమరావతి మార్చేస్తారంటూ వస్తున్నాయి. ఈఅంశంపై అధికార పార్టీ వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో పవన్ది ద
సోషల్ మీడియా వేదికగా వైసీపీ,టీడీపీల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్ లపై ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఓ వృద్ధ జంబూకం అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసా
కాకులకుండే కమ్యూనిటీ మనషులకు ఏమాత్రం ఉండదు. ఒక కాకికి ఏదన్నా ప్రమాదం జరిగితే కాకులన్నీ ఏకమవుతాయి. కావు కావు మంటూ అరుస్తూ..తమ సంఘీభావాన్ని తెలుపుతాయి. మనషులు తెలిసో తెలీకో కాకికి హాని చేస్తే వారిపై ఏకథాటిగా దాడిచేస్తాయి. పొడిచి పొడిచి వేధి