MP

    రాళ్లతో కొట్టుకోవటమే పండుగ : ‘గోట్మార్’లో 168మందికి గాయాలు

    September 1, 2019 / 06:39 AM IST

    పండుగల పేరుతో కర్రలతో కొట్టుకోవటం.. రాళ్లు కొట్టుకోవటం కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో ప్రతీ సంవత్సరం జరుపుకునే పండుగ ‘గోట్మార్’. ఈ పండుగలో రాళ్లతో కొట్టుకుంటారు. ఈ సందర్భంగా యువక�

    తెలుగు ప్రజల ఎమోషన్ : ఆంధ్రా బ్యాంకు పేరు మార్చోద్దు

    August 31, 2019 / 09:19 AM IST

    ఢిల్లీ : తెలుగు వారి కీర్తి ప్రతిష్టలకు కేంద్రమైన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయవద్దని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు బాల శౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కోరారు. ఆంధ్రాబ్యాంకును విలీనం �

    టాయిలెట్స్ క్లీన్ చేస్తున్న విద్యార్ధులు: మార్కుల కోసమా..నాలెడ్జ్ కోసమా

    August 29, 2019 / 04:04 AM IST

    గవర్నమెంట్ స్కూల్ లో విద్యార్థులు టాయిలెట్లు కడుగుతున్న ఫోటోలు..వీడియో  వెలుగులోకొచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా  మారాయి. చదువుకునేందుకు వచ్చిన పిల్లలతో టీచర్లు టాయ్ లెట్లు క్లీన్ చేయించటమేంటంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్కూల�

    ప్రారంభమైన ఆరోదశ ఎన్నికల పోలింగ్

    May 12, 2019 / 01:25 AM IST

    ఆరోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-11,2019)  పోలింగ్ జరుగుతుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ స్థానాలకు ఆరో �

    చదివిన స్కూల్లోనే  ఓటు వేశా హ్యాపీగా ఉంది : ప్రకాశ్‌రాజ్

    April 18, 2019 / 05:07 AM IST

    బెంగళూరు సెంట్రల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో ప్రకాశ్‌రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..బెంగళూరు సెంట్రల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో చదువుకున్నాననీ..తాను ఎక్కడ చదివానో అక్కడే ఓటు వేయడం సంతోషంగా ఉందని నట

    ఆజంఖాన్ గెలిస్తే.. మహిళకు రక్షణ ఉండదు : జయప్రద

    April 15, 2019 / 07:07 AM IST

    సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యలపై రాంపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద తీవ్రంగా స్పందించారు.

    ఓటు వెయ్యకపోతే శపిస్తాను : బీజేపీ ఎంపీ

    April 12, 2019 / 03:35 PM IST

    తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉన్నావో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్.ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయనివాళ్లకు పాపాలు చుట్టుకుంటాయని శాపిస్తున్నారు.సన్యాసులు అడిగితే కాదనకూడదు అంటూ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక

    గిన్నీస్ బుక్‌లో నిజామాబాద్ రికార్డ్ 

    April 12, 2019 / 04:26 AM IST

    నిజామాబాద్ లో ఎంపీ సీటుకు ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

    ఓటు వేసిన టీడీపీ ఎంపీ కేశినేని 

    April 11, 2019 / 02:57 AM IST

    విజయవాడ : టీడీనీ ఎంపీ కేశినేని నాని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. విజయవాడ చెందిన టిడిపి ఎంపీ కేశినేని నాని విజయవాడ సమీపంలోని గుణదలోని సెయింట్ జోసెఫ్ గర్ల్ హైస్కూల్ లో   పోలింగ్ బూత్ లో తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నా

    ఈసీపై పోరాటానికి సిద్దం : కనకమేడల

    April 10, 2019 / 09:16 AM IST

    కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఎంతటి పోరాటానికైనా తాము సిద్దంగా ఉన్నామని టీడీపీ ఎంపీ కనకమేడల ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.

10TV Telugu News