Home » MP
పండుగల పేరుతో కర్రలతో కొట్టుకోవటం.. రాళ్లు కొట్టుకోవటం కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో ప్రతీ సంవత్సరం జరుపుకునే పండుగ ‘గోట్మార్’. ఈ పండుగలో రాళ్లతో కొట్టుకుంటారు. ఈ సందర్భంగా యువక�
ఢిల్లీ : తెలుగు వారి కీర్తి ప్రతిష్టలకు కేంద్రమైన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయవద్దని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు బాల శౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కోరారు. ఆంధ్రాబ్యాంకును విలీనం �
గవర్నమెంట్ స్కూల్ లో విద్యార్థులు టాయిలెట్లు కడుగుతున్న ఫోటోలు..వీడియో వెలుగులోకొచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చదువుకునేందుకు వచ్చిన పిల్లలతో టీచర్లు టాయ్ లెట్లు క్లీన్ చేయించటమేంటంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్కూల�
ఆరోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-11,2019) పోలింగ్ జరుగుతుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ స్థానాలకు ఆరో �
బెంగళూరు సెంట్రల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ప్రకాశ్రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..బెంగళూరు సెంట్రల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నాననీ..తాను ఎక్కడ చదివానో అక్కడే ఓటు వేయడం సంతోషంగా ఉందని నట
సమాజ్వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యలపై రాంపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద తీవ్రంగా స్పందించారు.
తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉన్నావో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్.ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయనివాళ్లకు పాపాలు చుట్టుకుంటాయని శాపిస్తున్నారు.సన్యాసులు అడిగితే కాదనకూడదు అంటూ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక
నిజామాబాద్ లో ఎంపీ సీటుకు ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
విజయవాడ : టీడీనీ ఎంపీ కేశినేని నాని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. విజయవాడ చెందిన టిడిపి ఎంపీ కేశినేని నాని విజయవాడ సమీపంలోని గుణదలోని సెయింట్ జోసెఫ్ గర్ల్ హైస్కూల్ లో పోలింగ్ బూత్ లో తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నా
కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఎంతటి పోరాటానికైనా తాము సిద్దంగా ఉన్నామని టీడీపీ ఎంపీ కనకమేడల ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.