Home » MP
లోక్ సభ ఎన్నికలు చిత్ర విచిత్రమైన ఘటనలకు వేదికలవుతున్నాయి. ఒక్కక్కరు ఒక్కో విధంగా వినూత్న రీతిలో నామినేషన్ వేస్తున్నారు.
పసుపు బోర్డు సాధన కోసం నిజామాబాద్ ఎంపీగా చిత్తశుద్ధితో పనిచేశారని జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతు..
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి..నేతలంతా వినూత్న ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మధుర నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత హేమమాలిని గోధువ పంటల్ని కోసిన ఫోటోలపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె అత్యంత ధనవంతురాలైన రైతుఅని..పంటల�
లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-బీఎస్పీకి ఊహించని షాక్ తగిలింది.గోరఖ్ పూర్ లోక్ సభ స్థానానికి సీఎం అయిన తర్వాత యోగి ఆదిత్యనాధ్ రాజీనామా చేయడంతో గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి బ�
బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద ప్రచార సభలో కన్నీరు పెట్టారు. ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తు కంటతడి పెట్టారు. సమాజ్ వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ తనను తీవ్ర వేధింపులకు గురిచేశారని చెబుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. రాంపూర్ ను వదిలిపెట్టి వెళ్లకపో�
రాష్ట్రమంతా ఒక లెక్కైతే… ఖమ్మంలో మాత్రం ఒక్క లెక్క అన్నట్లుగా ఉంటుంది రాజకీయం. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటే అయినా.. మధ్యలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీని ఆదరించిన ఖమ్మం ఓటర్లు… విలక్షణ తీర్పునే ఇచ్చారు. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ �
కంటోన్మెంట్ బోర్డును GHMC లో కలిపే ప్రయత్నం చేస్తామని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రకటించారు. కంటోన్మెంట్లో నెలకొన్న సమస్యలను పరిష్కారం కావాలంటే..ఢిల్లీలో పార్టీకి సంబంధించిన ఎంపీలుండాలని అన్నారు. ఇక్కడ 17 కోట్ల రూపాయల బకాయిలను కేసీఆర్ ప్రభుత�
అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి హవా అంతా ఇంతా కాదు. ఈ ఎన్నికల్లో కుమారుడు పవన్కుమార్ రెడ్డిని రంగంలోకి దింపిన జేసీ మరింత జోష్ గా ప్రచారంలో పాల్గొని హామీలను గుప్పిస్తున్నారు. స్థానికంగా ఉండే త్రాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని హామ�
ఢిల్లీ: నటి..బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమ మాలిని వినూత్న రీతిన స్పందించారు. ఎన్నికల్లో మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ పడుతున్న హేమమాలిని తన ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించారు. గోవర్థన క్షేత్ర ప్రాంతానికి వచ్చిన ఆమె గోధుమ పో�
అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల మర్యాదలు ఓ రేంజ్ లో ఉంటాయి. అంతకు మించి వారి పుత్తర రత్నాలకు కూడా దక్కుతుంటాయి. పొలిటికల్ లీడర్ల ప్రాపకం కోసం తాపత్రాయ పడేవారు ఆయా నాయకుల పుత్ర రత్నాలకు మర్యాదలు చేస్తుంటారు. ఈ క్రమంలో నాయకుల కుమారులు లేదా కుమార�