Home » MP
ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మండ్య నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుమలతకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్ ద్వారా తెలిపారు. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆమె తెలిపారు. శనివారం ను
కొందరు నేరగాళ్లకు ఎన్నిశిక్షలు వేసినా వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు. ప్రముఖులను మోసం చేసి డబ్బులు కొట్టేసి జైలు కెళ్లిన నిందితులు జైలునుంచి విడుదలైన అరగంటలోనే మరొక నేరం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట బాలాజీ నాయుడు(42) రావులపాలె�
సభ్యసమాజం తలదించుకునే దారుణం ఇది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే
దేశాధ్యక్షుల నుంచి ప్రజాప్రతినిధులు వరకూ ప్రతి ఒక్కరి జీతంలోనూ కోత విధించింది ప్రభుత్వం. కొవిడ్ 19పై పోరాడేందుకు నిధులు సమకూర్చుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ప్రకటించడంతో భారత ఎకానమీపై పెను ప్రభావమే పడింది. ఇప్పుడీ రకంగా జ�
ఒక్క విందు ఎంత పని చేసింది..రా..బాబు..అనుకుంటున్నారు. ఇప్పుడు. తల్లి దశదిన కర్మ సందర్భంగా ఓ వ్యక్తి ఇచ్చిన విందు ఎంతో మందిని కలవరపెడుతోంది. విందు ఇచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారిన పడడం..విందుకు వచ్చిన వారిలో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరి �
మధ్యప్రదేశ్ సీఎం పదవికి కమల్నాథ్ బలపరీక్షకు కొద్ది గంటల ముందే రాజీనామా చేశారు. మీడియా ముఖంగా ఇదే విషయాన్ని ప్రకటిస్తూ బీజేపీ ఆరోపణలు గుప్పించారు. తనపై, తన పార్టీపై బీజేపీ చేసిన కుట్రలను బయటపెట్టారు. భోపాల్ కేంద్రంగా మాట్లాడుతూ.. ఇదే రోజు �
కొత్తగా తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన బండి సంబయ్ కుమార్ గురువారం(మార్చి-12,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. అమి
తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర బీజేపీ అధిష్ఠానం బుధవారం(మార్చి-11,2020) ఆయన పేరును ఖరారు చేసింది. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా ప్రకటి�
ఆయనేమో ప్రముఖ పారిశ్రామికవేత్త.. రాజకీయాలంటే ఆసక్తి. ఏదో ఒక పదవిలో సెటిల్ అవ్వాలనుకున్నారు. కాలం కలసి రాలేదు. ఒకసారి టికెట్ దక్కలేదు. మరోసారి టికెట్
కేరళలో రాష్ట్రపతి పాలన విధించాలని కర్నాటక సీఎం యడియూరప్ప సన్నిహితురాలు, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. కేరళ ఓ ఉగ్ర శిబిరంలా మారిందని ఆమె ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (POF) మార్కు ఉన్న 14 లైవ్ బుల్లెట్లు కేరళలో లభించడ