-
Home » mptc
mptc
మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతోన్న రేవంత్ సర్కార్.. ఏం చేస్తోందంటే?
ఎలాంటి విధులు, నిధులు, అధికారాలులేని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అవసరమా అన్న చర్చ కొత్తదేమి కాదు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. తొలి విడతలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం. ఈ పత్రాలు తప్పనిసరి.. ఎంత డిపాజిట్ చేయాలంటే..
Local Body Elections మొదటి దశలో భాగంగా 31 జిల్లాల్లోని 58 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
లోకల్ ఫైట్.. అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ ఆంక్షలు.. ఒక్కొక్కరు ఎంత ఖర్చు చేయాలంటే..
ఇక సర్పంచ్ అభ్యర్థుల ఖర్చులకు రెండు స్లాబులు విధించింది. ఇందులో 5వేల జనాభా పైబడిన గ్రామ పంచాయతీలకు..
జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సన్నాహాలు..
MPTC, ZPTC Elections : రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలు పెట్టింది.
Election Results : 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు నేడు
రాష్ట్రంలో మంగళవారం ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను గురువారం లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
MPTC : గొర్రెల కాపరిగా మారిన ఎంపీటీసీ.. రోజు కూలి రూ.500
ఆయనో ప్రజాప్రతినిధి.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో చేసేదేమి లేక గొర్ల కాపరిగా పనిలో కుదిరాడు. ఎంపీటీసీగా గెలిచి రోజుకు రూ.500లకి గోర్లు కాసేందుకు వెళ్తున్నాడు.
Salaries Hiked : ప్రభుత్వం శుభవార్త.. వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల సభ్యుల గౌరవ వేతనాలను పెంచింది. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ లు, జెడ్పీటీసీ,
MPTC Elections Results : చంద్రబాబు ఇలాకాలో చరిత్ర తిరగ రాసిన అశ్విని
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాకాలో 23 ఏళ్ల అమ్మాయి చరిత్రను తిరగ రాసింది.
AP : పరిషత్ ఎన్నికల లెక్కింపు..ఏర్పాట్లు పూర్తి, విజయోత్సవాలు జరుపొద్దు
ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల లెక్కింపుకు కౌంట్డౌన్ మొదలైంది. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.
Andhra Pradesh : బిగ్ బ్రేకింగ్ : ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు
ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ..హైకోర్టు తీర్పును వెలువరిచింది. ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ వ్వాలంటూ..ఆదేశాలు జారీ చేసింది.