Home » MS Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ.. మిస్టర్ కూల్ ఎప్పుడు ఆహ్లాదకరంగా కనిపిస్తాడు. మైదానంలో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. ఎక్కడైనా తనదైన శైలిలో అందరిని ఆకట్టుకుంటాడు.
పుల్వామా అమరుల కోసం చెన్నై సూపర్ కింగ్స్ విలువైన నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల ముందే బీసీసీఐ.. ఐపీఎల్ కోసం ఆరంభ వేడుకల కోసం పెట్టే ఖర్చు రూ.20కోట్లు పుల్వామా అమరుల కోసం కేటాయిస్తామంటూ ప్రకటించి సంచలనానికి తెరలేపింది. ఇప్పుడు ధోనీ కెప్టెన్స�
ఐపీఎల్ ప్రచారం పీక్స్కు చేరుకుంది. ప్రతి ఫ్రాంచైజీ తమ తడాఖా చూపిస్తామంటూ చాలెంజ్లు విసురుతున్నాయి. రెండేళ్లపాటు నిషేదానికి గురై 2018సీజన్లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది. మరోసారి ఐపీఎల్ కు స�
టీమిండియా మేనేజ్మెంట్ భారత జట్టు ఆడే విదేశీ మ్యాచ్లలో ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దింపుతోంది. అదే పద్ధతిని కొనసాగిస్తామని అంటే నాలుగో స్థానంలో బరిలోకి దింపే యోచనలో ఉన్నామని చెన్నై కోచ్ ఫ్లెమింగ్ తెలిపాడు. ’10 నెలల నుంచి చూస్తే ధోనీ ఫామ్�
చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ 2018 విజేత.. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టైటిల్ ఫేవరేట్గా 2019 సీజన్లో అడుగుపెట్టబోతుంది. ప్రాక్టీస్ ముమ్మరంగా జరుగుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్ లు చూసేందుకు అభిమానులను స్టేడియంలోనికి అనుమతించారు. రోజంతా ప్రాక్
అందరిలో ఉన్న అభిప్రాయాన్నే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ బయటపెట్టాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకపోవడం వల్లే ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ కోల్పోయిందంటూ విమర్శలు వచ్చాయి. వీటిన బలపర్చేవిధంగా ఉన్నాయి ఆసీ
టీమిండియా క్రికెటర్ల కోరికను బీసీసీఐ నెరవేర్చింది. తన వంతు సాయంగా ఆర్మీబలగాలకు రూ.20కోట్ల రూపాయలను విరాళాన్ని ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడి బాధితులైన 40మంది కుటుంబాలకు ఈ సాయం చేరాలని కోరింది. త్రివిధ దళాలైన ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీలు పుల్�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య చాలా తేడా ఉందంటున్నాడు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి. కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పి ఏళ్లు గడుస్తున్నప్పటికీ టీమిండియా ధోనీ కనుసన్నల్లోనే నడుస్తోంది. కారణం, కోహ్లీక
టీమిండియా క్రికెట్లో ఇటీవలి కాలంలో యోయో ఫిట్నెస్ టెస్టు ఎంతో కీలకమైపోయింది. ఫిట్నెస్కు ఇంతగా ప్రాధాన్యమివ్వడానికి ధోనీ కూడా ఓ కారణమనే చెప్పాలి. అలాంటిది ధోనీ కెప్టెన్గా వ్యవహరిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు యోయో టెస్టు అవస�
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. 12వ సీజన్కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఎనిమిది ఫ్రాంచైజీలు ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీ అయిపోయాయి. కొద్ది రోజుల ముందే ఐపీఎల్ టీజర్ అంటూ విడుదల చేసిన వీడియోలో యువ ఆటగాళ్లతో ధోనీ.. కోహ్లీలు చాలెంజ్ చేశారు. గురువ