Home » MS Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్, కెప్టెన్లు రెండో టీ20లో రెచ్చిపోయారు. సిరీస్ను చేజార్చుకోకూడదనే ఊపులో దూకుడుగా ఆడారు. ఈ మేర విరాట్ కోహ్లీ(72; 38 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులు)తో అజేయంగా నిలిచాడు. కోహ్లీకి చక్కటి భాగస్వామ్యం అందించిన ధోనీ(40; 23 బంతుల్లో 3 ఫో�
తొలి టీ20 పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ రెచ్చిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. ఆరంభం నుంచి దూకుడైన ఇన్నింగ్స్ కొనసాగించింది. టైగా ముగించాలనే తపనతో బ్యాట్స్మెన్ తడాఖా చూపించారు. ఆస్ట్రేలియాకు 191 పరుగుల టార్గెట్ నిర్ధేశిం�
మ్యాచ్ ఫినిషర్.. కీలక సమయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేయగల దిట్ట మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా ఓటమికి కారణమయ్యాడని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వైజాగ్ వేదికగా ఆసీస్-భారత్ల మధ్య తొలి టీ20 జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎం
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసీస్తో టీ20 పోరుకు ముందు సీరియస్గా కనిపిస్తున్నాడు. ఫామ్ కోల్పోయాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనీ.. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో తాను ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపిం
21ఏళ్ల రిషబ్ పంత్.. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఐపీఎల్ 2018 సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టుకు ఆడి వీర బాదుడుతో మెప్పించాడు. ఇప్పుడు 2019 ఐపీఎల్ సీజన్లో రాణించేందుకు మరోసారి సిద్ధమైపోయాడు. ఇటీవల టీమిండియాలో వరుస మ్యాచ్లు ఆడుతూ ధోనీ నుం�
చెన్నై సూపర్ కింగ్స్ అరంగ్రేట మ్యాచ్ నుంచి 2019 సీజన్ వరకూ కెప్టెన్గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టుకు నాయకత్వం వహించేది ఎవరు? అని సగటు అభిమాని మదిలో మెదిలే ప్రశ్నే.. ఇప్పటికే టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు చెప్పిన �
ధోనీ ఎప్పుడూ క్రికెట్ స్టేడియంలోనే కాదు.. కబడ్డీ, బాడ్మింటన్ ఏ మైదానమైనా తనదే పైచేయి. ఈ క్రమంలోనే తనకెంతో ఇష్టమైన ఫుట్బాల్ స్టేడియంలో కనిపించి మెరిశాడు. మంగళవారం ముంబైలో ఓ చారిటీ ఫుట్బాల్ మ్యాచ్లో ఆడి సత్తా చాటాడు. ఈ మ్యాచ్ చూడడానికి వచ్చ�
ఎప్పుడు అవకాశమొచ్చినా తనలోని ఫుట్బాల్ స్కిల్స్ను చూపించడానికి ముందుండే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మరోసారి చారిటీ మ్యాచ్తో ఫుట్బాల్ మైదానంలో మెరిసి సత్తా చాటాడు. టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో కూడా ఫుట్బాల్ ఆడే ధోన�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చుట్టూనే భారత జట్టు తిరుగుతూ ఉంటుందని టీమిండియా మాజీ క్రికెటర్ మొహ్మద్ కైఫ్ అంటున్నాడు. వరల్డ్ కప్ 2019 జట్టులో ధోనీ ఉండాల్సిందేనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల ఓ ప్రైవేటు మీడియా ఛానెల్కి ఇచ్చి�
లవ్ స్టోరీస్, జంట షికార్లు ఇదంతా ఫిబ్రవరి 14వరకే. ప్రపంచం పక్కకు పడేసిన మరో ప్రత్యేకమైన రోజు ఒకటి ఉంది. అదే ‘సింగిల్ అవేర్నెస్ డే’. చాలామంది ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే(ప్రేమికుల రోజు)న సింగిల్గా మిగిలిపోయామని లేదా సింగిల్గానే హ్యాపీగా ఉన�