Home » MS Dhoni
కొన్ని సంవత్సరాలుగా భారత క్రికెట్ తీరుతెన్నులు మార్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్ ఐకాన్గా నిలిచాడు. కెప్టెన్గానే కాదు, కీపర్గా, ప్లేయర్గానూ సత్తా చాటిన ధోనీ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ప్లేయర్గా ఎదిగాడు.
ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల ఫార్మాట్కు ముందు ధోనీ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. దీంతో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఆసీస్, న్యూజిలాండ్ పర్యటనల అనంతరం మరోసారి తన సత్తా చాటి చెప్పడంతో క్రికెట్ విశ్లేషకులంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమం
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా వీరాభిమానిగా మారిపోయింది. ధోనీని మోసేస్తూ వరుస ట్వీట్లతో మహీ అభిమానులను ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితమే ధోనీ వికెట్ల వెనకాల ఉంటే.. క్రీజు వదిలే ధ�
క్రికెటర్లందరిలోనూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శైలివేరు. పలు సందర్భాల్లో మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన అభిమానులను రిసీవ్ చేసుకున్న ధోనీ.. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన విచిత్రమైన ఘటనతో జాతి గౌరవాన్ని కాపాడటమే కాక, వీక్�
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీల రికార్డును బద్దలుకొట్టాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఆడుతున్న రెండో ఫార్మాట్లో రెండో టీ20లో 7 వికెట్ల ఆధిక్యం దక్కించుకుని వ�
మంచి గేమ్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్లో ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. టీమిండియాకు ఆడుతూ ఇలా జరగడం ఇదో ఐదోసారి. ధోనీ అత్యధిక పరుగులు చేసి జట్టు భారీ తేడాతో ఓడిపోవడం కెరీర్లోనే ఐదోసార�
సెలబ్రిటీల మధ్య లవ్ స్టోరీలకు ఓ మాదిరి క్రేజ్ ఉంటే, క్రికెటర్లకు సినిమా హీరోయిన్లకు మధ్య జరిగిన ప్రేమ కథలకు, అఫైర్లకు మాత్రం బీభత్సమైన పబ్లిసిటీ ఉంటుంది. ఇలాంటి ప్రేమ కథల్లోనే ఒకటి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బాలీవుడ్ హీరోయి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పరుగులో వేగం అందరకీ తెలిసిందే. కానీ, ఆ పరుగును పారిపోవడానికి ఉపయోగిస్తే అతణ్ని పట్టుకోవడం ఎవరితరం అవుతుంది. గంటకు వందల కి.మీల వేగంతో బౌలింగ్ చేసే చాహల్ తరం కూడా కాలేదు. అసలు ధోనీ.. చాహల్ నుంచి పారిపోవడానికి �
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీపర్గా ఉంటే బ్యాట్స్మన్ గుండెల్లో హడలే. ధోనీ మెరుపు వేగంతో చేసే స్టంప్ అవుట్లకు బలైపోతుంటారు బ్యాట్స్మన్. కెరీర్ ఆరంభం నుంచి అదే దూకుడుతో వికెట్లు పడగొడుతున్న ధోనీ గురించి ఐసీసీ కూడా స్పందిం
న్యూజిలాండ్తో టీమ్ ఇండియా లాస్ట్ వన్డే ధోనీ చేరికతో భారత్కు జోష్ గెలుపు జోరులో న్యూజిలాండ్ ఢిల్లీ : భారత్, న్యూజిలాండ్ ఆఖరి పోరుకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 03వ తేదీ ఆదివారం ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంద�