Home » MS Dhoni
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చివరి బాల్ వదిలేస్తాడని ఊహించలేదని ఆర్సీబీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంటున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ధోనీ చివరి బాల్కు పరుగులు చేయకపోవడంతో చెన్నై ఒక్క పరుగు తే�
ఐపీఎల్ అంటే రికార్డులు, అద్భుతాలు సర్వ సాధారణం. ఇక చెన్నై సూపర్ కింగ్స్కు అయితే చెప్పే పనేలేదు.
చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి భయానికి గురైందని సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ అంటున్నాడు. ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ సన్రైజర్స్ హైదరాబాద్తో 6 వికెట్ల తేడాతో జరిగిన మ్యాచ్ వైఫల్యం గురించి చర్చించాడు. లీగ్ ఆరంభమైనప్పటి నుంచి చ
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓటమికి గురైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 133 పరుగులు మాత్రమే చేసి అత్యల్ప టార్గెట్ను నమోదు చేసింది.
ఐపీఎల్ సీజన్ 12 భీకర్ షాట్లతో ఉత్కంఠభరితమైన విజయాలతో సాగిపోతోంది. తర్వాతి మ్యాచ్కు ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగాలనే యోచనలోనే ఉన్నారు కెప్టెన్లు. అదే సమయంలో సోమవారం వరల్డ్ కప్ జట్టులో దినేశ్ కార్తీక్ పేరు ఉందని విన్న వెంటనే ఎగిరి గంతేశాడ�
టీమిండియా మాజీ కెప్టెన్.. సూపర్ కింగ్స్ కెప్టెన్.. మిస్టర్ కూల్పై విమర్శల దాడి జరుగుతూనే ఉంది. ఈ సారి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఏప్రిల్ 11 గురువారం రాత్రి జరగిన చెన్నై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో ధో�
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి జరిమానా పడింది. గురువారం(ఏప్రిల్ 11,2019) రాత్రి రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా ధోనీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. నో బాల్ విషయమై గ్రౌండ�
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఖాళీ సమయం దొరికితే స్టేడియంలోని పచ్చికపై విశ్రాంతి తీసుకుంటాడనే సంగతి తెలిసిందే.
జట్టులో ప్రత్యేకంగా ఏం జరిగిన ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానులతో పంచుకునే చెన్నై సూపర్ కింగ్స్ ఓ కొత్త వీడియోను పోస్టు చేసింది.
మ్యాచ్ నిబంధనలు.. క్రికెట్ నియమాల విషయంలో ఒక్కోసారి ధోనీకి మాత్రమే ప్రత్యేకమైన నిబంధనలు వర్తిస్తుంటాయి. ఈ విషయంలో అంపైర్లు కూడా ధోనీ ముందు వెనుకడుగేయాల్సిందే. కూల్ నెస్ కు మారుపేరైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మైదానంలో