Home » MS Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్,జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. లెహ్లో సైనిక విధులు ముగించుకొని రాగానే పొలిటీషియన్ గా మారిపోయాడు. కుర్తా పైజామా, ఖద్దరు దుస్తులు ధరించి,తలపై టోపీ ధరించి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేశాడు. దీంత
ఐపీఎల్ 2019 ఫైనల్లో ముంబై ఇండియన్స్పై ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ముంబై నాల్గో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సంతోషంలో ఉంటే, మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం మనోవేధనకు గుర�
ఐపీఎల్ చరిత్రలో నాల్గోసారి టైటిల్ గెలుచుకుని ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరతమైన పోరులో చివరి బంతి వరకూ ఉత్కంఠత లేపి ఒక్క పరుగు తేడతో విజయం సాధించింది. ఆఖరి 2ఓవర్లలో 17పరుగులు రావాల్సి ఉండగా షేన్ వాట్సన్ అవుట్ అవడంతో చెన్నై మ్�
మార్చి 23న మొదలై క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ సీజన్ 12ముగింపు దశకు వచ్చేసింది. ఉప్పల్ వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ పూర్తయితే ఇక సీజన్ ముగిసినట్లే. ఓ పక్క కెప్టెన్ కూల్.. మరో వైపు హిట్ మాన్ రోహిత�
మహేంద్ర సింగ్ ధోనీ వారసుడంటూ ఇప్పటికే ముద్ర వేయించుకున్న రిషబ్ పంత్ ఆ స్థాయిని అందుకోవడానికి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. ఇక ఆఖరి సీజన్లో ధోనీ నుంచి మెలకువలు నేర్చుకున్న పంత్ తన ఆటలో వాటిని ప్రదర్శించినట్లు పలుమార్లు మీడియా వేదిక�
వైజాగ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్లో విజయం సాధించి ఐపీఎల్లో 8వ సారి ఫైనల్కు చేరింది సూపర్ కింగ్స్. డిల్లీ క్యాపిటల్స్పై 6వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి ఢిల్లీ జట్టు ఊపందుకుంది. 2018లో గౌతం గంభీర్ కెప్టెన్సీకి వీడ్కోలు చెప్తూ.. సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఆ సమయంలో కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న శ్రేయాస్ 2019సీజన్లో
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీని మరోసారి నిరూపించుకున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై జట్టును గెలిపించి క్రెడిట్ మాత్రం తాను తీసుకోలేదు. ‘ఇటువంటి కీలకమైన మ్యాచ్లో విజయం సాధించామంటే ముమ్మాటికి బౌ
సీజన్ మొత్తంలో అందరికంటే ముందుగా ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై చేతిలో ఓడిపోయి పరాజయాన్ని మూటగట్టుకుంది. 6వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ఫైనల్ వె�
ఐపీఎల్ ఫీవర్ క్రీడల వరకే కాదు.. చదువుల్లోకి కూడా పాకింది. ఏకంగా ఐఐటీ మద్రాస్ వాళ్లే ధోనీ టాస్ గెలిస్తే ఏం చేస్తాడంటూ క్వశ్చన్ చేస్తూ సెమిస్టర్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రంలో ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. తమిళనాడు వాసులకు ప్రాంతీయ అభిమానం ఉన్న మాట వ�