MS Dhoni

    కామెంటేటర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ!

    November 6, 2019 / 11:30 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కామెంటేటర్ అవతారమెత్తనున్నాడా.. ఇటీవల టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ ఇవ్వకుండానే కామెంటేటర్ అయిపోయాడు. ఇదే తరహాలో మహీ కూడా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న డ�

    మిస్టర్ కూల్ ఆటోగ్రాఫ్: అభిమానిని ఆనందపెట్టడం కోసం ధోనీ ఇలా

    November 2, 2019 / 07:08 AM IST

    మహేంద్రసింగ్ ధోనీ, క్రికెట్ పరంగా ఆయన క్రియేట్ చేసిన రికార్డులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రపంచ కప్ మ్యాచ్‌లు తర్వాత ధోనీ క్రికెట్‌కు కాస్త గ్యాప్ ఇచ్చాడు. వరుసగా సిరీస్‌లకు దూరంగా ఉంటున్న ధోనీ లేటెస్ట్‌గా ఓ అభిమానికి గుర

    ‘షూ లేస్ కట్టుకోవడం తెలియనోళ్లు ధోనీ గురించి మాట్లాడతారా’

    October 26, 2019 / 06:49 AM IST

    రాబోయే టీ20 టోర్నమెంట్‌లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని దూరంగా ఉంచడంతో రిటైర్మెంట్‌పై సందేహాలు పెరిగిపోయాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ జరుగుతున్నప్పటికీ వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్ట్ కప్‌పైనే సందేహాలు మొదలయ్యాయి.  ఈ క్రమంలో టీ20 వరల�

    ధోనీని అడిగే ఈ నిర్ణయం తీసుకున్నాం: ఎమ్మెస్కే

    October 25, 2019 / 07:45 AM IST

    దక్షిణాఫ్రికాతో దిగ్విజయంగా టెస్టు సిరీస్ విజయం దక్కించుకున్న భారత్.. కొద్ది రోజుల విరామంతోనే బంగ్లాదేశ్ తో తలపడనుంది. మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో టీ20ఫార్మాట్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అంద�

    డ్రెస్సింగ్ రూంలో..: మూడో టెస్టు గెలవడంలో ధోనీ పాత్ర

    October 22, 2019 / 07:24 AM IST

    రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర కీలకమైందట. చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు ధోనీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ మాటను నొక్కి చెబుతున్నారు. ధోనీ ఉంటే చాలు జట్టు గెలుస్తుందనే మాట మరోసారి నిజమై�

    ధోనీ రిటైర్ అయ్యాడా.. నెటిజన్లపై సర్ఫరాజ్ భార్య కౌంటర్ ఎటాక్

    October 21, 2019 / 09:10 AM IST

    పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ నుంచి తొలగించింది పాక్ క్రికెట్ మేనేజ్మెంట్. గత శుక్రవారం టీ20కు బాబర్ అజామ్, టెస్టు ఫార్మాట్‌కు అజహర్ అలీలను కెప్టెన్లుగా ప్రకటించింది. దీంతో పాటు రాబోయే సిరీస్ లక�

    ధోనీ వచ్చాడు: స్టేడియంలో ఫుల్ జోష్‌తో అభిమానులు

    October 19, 2019 / 07:38 AM IST

    కొద్ది నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మహీని మైదానంలో చూసేసరికి అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపించింది. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు ధోని అతిథిగా విచ్చేశాడు. తన పేరిట ఉన్న పెవిలియన్ లో కూర్చు

    మూడో టెస్టుకు హాజరుకానున్న ధోనీ

    October 18, 2019 / 02:30 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు హాజరుకానున్నాడు. కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీ జార్ఖండ్ స్టేడియం వేదికగా టీమిండియాలో ఉత్సాహాన్ని నింపేందుకు రానున్నాడు.  ఈ �

    ధోనీ సంగతి తేల్చేస్తానంటోన్న గంగూలీ

    October 18, 2019 / 10:13 AM IST

    టీమిండియాలో అనుభవశాలి. సాటిలేని వికెట్ కీపర్‌గా కెరీర్ కొనసాగిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చుట్టూనే ప్రస్తుత భారత క్రికెట్ తిరుగుతోంది. ఈ క్రమంలో అతని రిటైర్మెంట్‌పై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే బీసీసీ�

    అందరిలాంటివాడినే : మిస్టర్ కూల్ గా రాణించడం వెనుక రహస్యం చెప్పిన మహీ

    October 16, 2019 / 04:09 PM IST

    కెప్టెన్‌ కూల్‌ గా రాణించడం వెనుక ఉన్న అసలు రహస్యాన్నిబయటపెట్టాడు మహేంద్ర సింగ్‌ ధోని. తాను కూడా మనిషినే..  అందరిలాంటివాడినేనని, తనకు కూడా భావోద్వేగాలు ఉంటాయని, సామాన్యుడిలానే ఆలోచిస్తానన్నారు మహీ. అయితే నెగిటీవ్ ఆలోచనలను నియంత్రించే విష

10TV Telugu News