Home » MS Dhoni
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ దేశం గురించి చేసే వ్యాఖ్యలు వరకూ ఓకే ఎక్కువే కానీ, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని టార్గెట్ చేస్తే మాత్రం తిప్పలు తప్పడం లేదు. ధోనీ రిటైర్ అయితేనే బాగుంటుందని 2023వరల్డ్ కప్ సమయానికి భారత జట్టుకు కె�
జార్ఖండ్లోని రాంచీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలాసేపు ముచ్చటించి డిన్నర్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రికెట్కు కొన్ని నెలలుగా దూరమైన ధోనీ రాష్ట్రపతిని కలవడం పట్ల పలు అనుమానా�
భారత ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతి స్థానం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదేనట. 41దేశాల్లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. యూగోవ్ అనే సంస్థ పురుషులు, మహిళలు అనే రెండు విభాగాల్లో అత్యధికంగా ఎవరిని ఆదరిస్తున్నారోనని సర్వే నిర్వహించ
‘ధోనీ భారత జట్టుకు చాలా చేసాడు. అతని విలువ ఎప్పుడూ అలాగే ఉంటుంది. పరుగులు, స్టంపింగ్లు మాత్రమే కాదు అతడు కెప్టెన్ గా టీమిండియా క్రికెట్ కు ఎంతో చేశాడు. ఇప్పటికీ తన అనుభవాలను మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పంచుకుంటున్నాడు. అతని అనుభవం అవ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక సందర్భమేమీ లేకపోయినా ధోనీతో కలిసి ఆడిన మ్యాచ్ గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు. దీనిని బలపర్చే విధంగా మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం 4�
వరల్డ్ టీ20 మ్యాచ్లో కోహ్లీని దారుణంగా పరుగెత్తించాడట. ఎంతలా అంటే ఫిట్నెస్ టెస్టులో పాసవడానికి ఎంత పరిగెత్తాలో అలా అని గుర్తు చేసుకున్నాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కామెంట్తో పోస్టు చేశాడు. ‘ఓ గేమ్ నేనెప్పటికీ మర్చిపోలేను. అదొక ప�
సోమవారం జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన కోహ్లీ టెస్టుల్లో నెం.1కెప్టెన్గా ఘనత సాధించాడు. బ్యాట్స్మెన్గా దశాబ్దాల నాటి రికార్డుల్ని బ్రేక్ చేస్తున్న కోహ్లీ కెప్టెన్గానూ అరుదైన రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. భారత్ తరపును టెస్
మరో పర్యటనకు మహేంద్ర సింగ్ ధోనీ లేకుండానే భారత్ పర్యటించనుంది. ఆర్మీ క్యాంపులో ట్రైనింగ్ తీసుకుంటానంటూ టీమిండియాకు దూరమయ్యాడు. ఈ గ్యాప్లో కోహ్లీ సేన వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. విండీస్ తర్వాత సఫారీలపై తలపడేందుకు దక్షిణాఫ్రికా వెళ్ల
జార్ఖండ్ రవాణా శాఖ మంత్రి సీపీ సింగ్కు ట్రాఫిక్ చలాన్ పడింది. రెడ్ లైట్ దాటి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకుగాను రూ.వంద జరిమానా పడింది. రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి నియంత్రించేందుకు ఆయన అడ్వాన్స్ డ్ ట్రాఫిక్ సిస్టమ్ను అమల్
ఆర్మీలో సైనిక విధులు ముగించుకుని వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త లుక్లో కనిపించాడు. ఇటీవల ఖద్దరు దుస్తుల్లో కనిపించిన ధోనీ రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అప్పటి ధోనీ