Home » msme
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో స్టార్టప్లు, ఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీని రూ.10 కోట్లకు, స్టార్టప్లకు క్రెడిట్ గ్యారెంటీని రూ.20 కోట్లకు పెంచారు.
ఈ MSMEల భద్రత, సహాయక సిబ్బంది ఎక్కువగా నిరాడంబరమైన నేపథ్యాల నుంచి వస్తారు. వీరు మంచి జీవనోపాధి అవకాశాలను కోరుకుంటారు. సుదీర్ఘ పని గంటలు, అంతగా స్నేహపూర్వకంగా లేని ఉద్యోగ విధి విధానాలు కొన్నిసార్లు వారిని నిరుత్సాహపరుస్తాయి
సూక్ష్మ-చిన్న-మధ్యతరహా సంస్థలకు (MSMEలు) మద్దతు ఇవ్వడం, ఆదాయ ఉత్పత్తి, ఉద్యోగ కల్పన కోసం కొత్త అవకాశాలతో బలమైన సంఘాలను నిర్మిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని MSMEలకు కినారా ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలకు పైగా రుణాలను పంపిణీ చేసింది
మోదీ ప్రభుత్వం బడ్జెట్లో ఏస్థాయి ప్రజలకు కూడా మంచి చెయ్యలేదని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ.
ఏపీలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేకపోతే పరిశ్రమలు మూతబడి పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని.. అందుకే అప్పు చేసైనా సం
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతున్న సమయంలో దేశంలోని వైద్య సదుపాయాలు సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదరువుతున్నాయి.
రాడార్ కళ్లకు కనిపించని భవిష్యత్ తరం యుద్ధనౌకల రూపకల్పన కోసం పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ "జూస్ న్యూమరిక్స్" ఎంపికైంది.
గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు కీలకం.
ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం(జూన్ 29,2020) సీఎం జగన్ ఎంఎస్ఎంఈల ఖాతాల్లో రూ.455 కోట్లు జమ చేశారు. మొత్తం 97వేల 428 మంది పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూర్చారు. మొదటి వ�
లోన్ మేళాల్లో భాగంగా ప్రభుత్వ బ్యాంకులు 9 రోజుల్లో రూ.81వేల 781 కోట్లు పంపిణీ చేసినట్టు ఆర్థిక కార్యదర్శి ఒకరు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు బ్యాంకులు విడతల వారీగా కోట్లాది నగదును బట్వాడా చేసినట్టు ఆయన చెప్పారు. దేశంలో ఆర్థిక వ�