Home » Mudragada Padmanabham
వారాహి విజయయాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కాపు నాయకులు దీటుగా స్సందిస్తున్నారు.
నేను కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగలేదు. యువతను వాడుకుని పబ్బం గడుపుకోలేదు. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదు.
కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఖారారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ కాపు ఉద్యం నేత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానంటు ప్రకటించారు. త్వరలో రాజకీయాల్లో వస్తానంటూ ప్ర
Tuni Train Burning Case : 2016లో తుని రైలు దహనం ఘటన జరిగింది. ఈ కేసులో కాపు నేత ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజాతో మొత్తం 41మందిని రైల్వే పోలీసులు నిందితులుగా చేర్చారు.
ఈరెండు విషయాల్లో ఆనందం పొందలేని జీవితంనాది..నేనే ఏనాడో చేసుకున్న పాపం అనుకుంటానని ఆవేదిన వ్యక్తం చేస్తు..మాపై కేసులు ఎత్తివేసిందుకు ధన్యవాదాలు అంటూ ముద్రగడ సీఎం జగన్ కు లేఖరాశారు
interesting politics in prathipadu: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు మాటల యుధ్ధానికి దిగడమే కారణమంటున్నారు. కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్ర�
Mudragada Padmanabham.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ముద్రగడ పద్మనాభం. మాజీ మంత్రిగా, రాజకీయ నాయకుడిగా కంటే కూడా కాపు ఉద్యమ నేతగా ముద్రగడ మంచి గుర్తింపు పొందారు. ఆర్థికంగా వెనుకబడిన తమ సామాజికవర్గానికి రిజర్వేషన్లను పునరుద్ధర
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు ఉద్యమంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ముద్రగడ అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి లేఖలు సంధించేవారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ లేఖలు రాస�
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ఉద్రిక్తంగా మారింది. ఈనెల31న కత్తిపూడిలో కాపు జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో పోలీసు బందోబస్త�
తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలకు సిద్ధమవుతున్నారా..వచ్చే ఎన్నికల్లో సై అంటూ బరిలోకి దిగడానికి రంగం సిద్ధమౌతోంది. సాధరణ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్నారా.. ఏ నియోజయవర్గం నుంచి .. ఏ పార్టీ తరపున ఆయన బరిలో �