Home » Mukesh Kumar Meena
Mukesh Kumar Meena: కనిష్ఠంగా కొవ్వూరు, నర్సాపురంలో 13 రౌండ్లు ఉంటాయని తెలిపారు. 13 రౌండ్లలో ముగిసే కౌంటింగ్ స్థానాల ఫలితాలు మొదట వస్తాయి.
గతంలో ఎన్నడూ జరగనంత అధ్వానంగా అక్కడ ఎన్నికలు జరిగాయని అంబటి రాంబాబు తెలిపారు.
ఏపీలో భారీగా ఓటింగ్ నమోదైంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2గంటల వరకూ పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా అన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.40 లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించిందని తెలిపారు.
హైదరాబాద్, ఏపీలో 4లక్షల 30వేల 264 ఓట్లు ఉన్నాయని మంత్రి జోగి రమేశ్ తెలిపారు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించామన్నారు.
ప్రతి 1,000 మందిలో 714 మంది ఓటర్లు ఉండాలని అన్నారు.
Rapaka Vara Prasada Rao: రాపాక వరప్రసాద్ అంతర్వేది దేవస్థానం గ్రామంలో ఈ ఏడాది మార్చి 24న సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలను రేపు ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఓటింగ్ లో బ్యాలెట్లను మాత్రమే వాడతారని చెప్పారు. ప్రస్తుతం 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక �
విజయవాడ : తెలుగు వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు, ఆదరణ వుంది. తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు ట్రాన్స్ పోర్ట్ కూడా జరుతున్న క్రమంలో తెలుగు వంటకాలకు బ్రాండ్ సంపాదించాలనే ఉద్ధేశంతో విజయవాడలో ఫుడ్ ఫెస్టి�