mukkoti ekadasi

    తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం

    January 10, 2025 / 07:08 AM IST

    Vaikunta Ekadashi 2025: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైష్ణవాలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ..

    Mukkoti Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

    January 13, 2022 / 06:27 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. ఏకాదశి సందర్భంగా భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు.

    కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి – విశిష్టత, ఉపవాస విధానం

    December 25, 2020 / 11:21 AM IST

    importance and significance of mukkoti ekadasi : ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోట�

    ఇసుకేస్తే రాలనంత జనం : తిరుమలలో ముక్కోటి ఏకాదశి శోభ

    January 6, 2020 / 01:44 AM IST

    ఏకాదశి హిందువులకు ఎంతో ముఖ్యమైనది. అందునా... వైకుంఠ ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. ఈరోజు ముక్కోటి దేవతలు స్వామివారిని సేవించుకునేందుకు ఉత్తర ద్వారం దగ్గర

    తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం రెండు రోజులా ? 10 రోజులా ? 

    January 5, 2020 / 01:00 AM IST

    తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఎన్నిరోజులు ఉండబోతుందన్న దానిపై టీటీడీ క్లారిటీ ఇవ్వబోతోంది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం వైకుంఠ ఏకాదిశి కావడంతో 2020, జనవరి 05వ తేదీ ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇందుకోసం టీటీడీ పాలకమ

    ఉత్తర ద్వార దర్శనం అర్ధం, పరమార్ధం

    January 4, 2020 / 06:07 AM IST

    ముక్కోటి ఏకాదశి రోజు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి..? ఉత్తర ద్వార దర్శనం లోని అర్ధం, పరమార్ధం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. ” వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి  ఉత్తర ద్వార దర్శనాత్ ” అనే శ్లోక

    కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి

    January 4, 2020 / 03:33 AM IST

    ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే  సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తు�

10TV Telugu News