Mulayam Singh Yadav

    Mulayam Singh Yadav : ములాయం సింగ్ యాదవ్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స!

    July 1, 2021 / 01:18 PM IST

    సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ గురువారం (జూలై 1) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురుగ్రామ్‌లోని మెదంత ఆస్పత్రిలో ఆయన చేరినట్టు సమాచారం.

    తలైవా వస్తున్నాడు : డిసెంబరు 31న రాజకీయ పార్టీపై ప్రకటన

    December 11, 2020 / 01:30 PM IST

    Rajinikanth political party : రాజకీయ రంగప్రవేశంపై చాన్నాళ్ల పాటు వాయిదా వేస్తూ వచ్చిన తమిళ తలైవా రజనీ కీలక ప్రకటన చేశారు. డిసెంబరు 31న పార్టీకి సంబంధించిన తొలి ప్రకటన వస్తుందని, మరిన్ని వివరాలు జనవరిలో వెల్లడిస్తానని చెప్పారు. దీంతో రజనీ రాజకీయ ప్రయాణంపై అనేక

    ములాయంకు తీవ్ర అస్వస్థత…ముంబైకి తరలింపు

    December 29, 2019 / 09:51 AM IST

    సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌(80) యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ ములాయం ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్-29,2019

    పాతికేళ్ల తర్వాత ఒకే వేదికపైకి బద్ధశత్రవులు : మాయావతి, ములాయం ఎన్నికల ప్రచారం

    April 19, 2019 / 08:12 AM IST

    రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పాతికేళ్ల తర్వాత బద్ధశత్రవులు ఒకే వేదికపైకి వచ్చారు. బీజేపీని ఓడించమే లక్ష్యంగా ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి. మెయిర్ పురిలో మాయావతి, ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారం చేశారు. వీర

    అజంఘర్ ఆశీర్వదిస్తుంది :నామినేషన్ వేసిన అఖిలేష్ యాదవ్

    April 18, 2019 / 09:58 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని అజంఘర్ లోక్ సభ స్థానానికి ఎస్పీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం(ఏప్రిల్-18,2019)నామినేషన్ వేశారు. నామినేషన్ వేసే ముందు లక్నోలో అఖిలేష్ రోడ్ షో నిర్వహించారు.పెద్ద ఎత్తున ఎస్పీ కార్యకర్తలు,అభిమానులు రోడ్ ష�

    ఎన్నికల తర్వాతే…ప్రధాని రేసులో లేనన్న ములాయం

    April 1, 2019 / 11:30 AM IST

    ప్రధాని రేసులో తాను లేనని ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సృష్టం చేశారు.

    తండ్రి స్థానం నుంచి లోక్ సభ బరిలో అఖిలేష్

    March 24, 2019 / 10:11 AM IST

    ఎస్సీ అధ్యక్షుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు.ఏళ్లుగా తమ పార్టీకి కంచుకోటగా ఉన్న తండ్రి ములాయం సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు యూపీలోని ఆజమ్‌ గఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.ముస్లిం

10TV Telugu News