Home » Mulugu District
తెలంగాణలోని సుప్రసిధ్ధ రామప్ప దేవాలయాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఈరోజు సాయంత్రం సందర్శించుకున్నారు.
తెలంగాణాలోని ములుగు జిల్లాలో దుండగులు ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు.. వెంకటాపురం కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నిలిపిఉన్న బస్సుకు దండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.
ములుగుజిల్లాలో పెద్దపులి కలకలం
తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం పేరూర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది.
ఓ రైతు తన పొలంలో తవ్వకాలు జరపడంతో బంగారు విగ్రహం ఒకటి దొరికింది. అది మల్లన్న స్వామి విగ్రహంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేశాడు. విషయం బయటకు పొక్కడంతో అధికారుల దృష్టికి వెళ్ళింది
girls cremate their father : అసలే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉంది. అనారోగ్యంతో కుటుంబ పెద్ద చనిపోవడంతో భార్యా పిల్లలు గుండెలు పగిలేలా రోదించారు. ఇలాంటి సమయంలో వారిని ఓదార్చేవారే కరువయ్యారు. అండగా ఉండాల్సిన గ్రామస్తులు మొహం చాటేశారు. ద�
Cries MPP Shyamala : ఆమె ఓ ఎంపీపీ. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి. మండలంలో జరిగే ప్రతి విషయానికి బాధ్యత వహించాల్సిన హోదాలో ఉన్నారు. కానీ తన మాట ఎవరూ ఖాతరు చేయడం లేదంటున్నారామె. అధికార పార్టీకి చెందిన తనకే విలువ ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
maoist sympathizers arrested : ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో నలుగురు మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ సాయి చైతన్య, ఓఎస్డీ శోభన్ కుమార్తో కలిసి పట్టుబడిన వారి వివరాలు సోమవారం వివరించార�
కరోనా..కరోనా నువ్వేం చేస్తావు? అంటే.. ముట్టుకోకుండానే అంటుకుంటాను అంటోంది. పేదా గొప్పా తేడా లేకుండా..ఎవ్వరినైనా సరే ముట్టుకోకుండానే అంటుకుంటా..నేనంటే భయం లేకపోతే తీసుకుపోతా..చచ్చాక కూడా నీ చుట్టుపక్కల నా అనేవారు కూడా లేకుండా చేస్తానంటూ థమ్కీ�
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర వైభవంగా జరుగుతోంది. గద్దెలపై కొలువు దీరిన వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్�