Home » Munugode By Election
"అవసరమైతే గతంలోలాగా మరోసారి ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు వచ్చేలా రాజీనామాకు సిద్ధం. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఏనాడూ చేయను" అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ 1631 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
నల్లగొండ జిలా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది.
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. టీఆర్ఎస్ 228, బీజేపీ 224 ఓట్లు, కాంగ్రెస్ 136 ఓట్లు సాధించాయి.
మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిల మధ్య పోరు సాగింది.
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు జరుగుగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ పట్టణంలోని అర్జాల భావి లోని తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోదాముల్ల�
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. మధ్యాహ్నంకు ఊపందుకుంది. మధ్యాహ్నం 1గంట వరకు 41.30శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎలాంటి అవాంఛ�
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి సాయంత్రం 6గంటలకు తెరపడనుంది. దీంతోమునుగోడులో కలెక్టర్ విజయ్ కృష్ణారెడ్డి పర్యటిస్తున్నారు. మునుగోడుతో పాటు పరిసర ప్రాంతాల్లోను హోటల్స్, లాడ్జిలు, ఫంక్షన్ హాల్స్ పరిశీలిస్తున్నారు. మునుగోడు నుంచి నుంచి స్థా�
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు పలువురు వ్యక్తులు, సంస్థలకు కోమటిరెడ్డి నగదు బదిలీ చేశార
ఒక్క నల్లగొండకే కాకుండా దేశానికే నరకం చూపించే జెండాలు మన మధ్యే తిరుగుతున్నాయి. వారిని గుర్తించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాలను, నీళ్లను వేరు చేసే హంసలాగా ప్రజలు మారాలి. మంచిని, చెడుని వేరు చేయాలి. అది వచ్చిన్నాడే సమాజం బాగుంటుంది. మనం అన