Home » Munugode Bypoll 2022
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక వేళ చోటుచేసుకుంటున్న పరిణామాలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఆర్వోగా పని చేసిన జగన్నాథ రావుపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. సహాయ రిటర్నింగ్ అధికారిగా ఉన్న చౌటుప్పల�
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరింది. కీలక నేతలు రంగంలోకి దిగారు. నేడు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు రోజులు రోడ్ షో నిర్వహించారు. నేడు సంస్�
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు పోటీ చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బంగారి గడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో తెలంగాణ మంత్రి కే
Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక కోసం 2వేల మంది పోలీసులతో బందోబస్తు ..
Minister Jagadish Reddy: రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడు
తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని ఇవాళ అధికారికంగా ప్రకటించింది బీజేపీ. రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు నిన్నటి నుంచే నామినేషన్�
నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థాన ఉప ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రజా ఏక్తా పార్టీ నుంచి నాగరాజు, స్వతంత్ర అభ్యర్థిగా మారం
మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.500 కోట్లు ఖర్చు చేస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు సమాచారమని కేటీఆర్ అన్నారు. అంతేగాక, రూ.22 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తేనే బీజేపీీలో �
మునుగోడులో తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో కోదండరాం ఇవాళ మీడియా సమావే�
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. మంత్రి జగదీశ్ రెడ్డి, వినోద్ కుమార్తో చర్చించిన అనంతరం కూసుకుంట్ల పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.