Home » munugodu
బెల్టు షాపులు మూసివేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బెల్ట్ సాపులు మూసివేయటంలో రాజి పడేదిలేదని స్పష్టంచేశారు.
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుర్మార్గపు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అన్నారు.
కేసీఆర్కు ఓట్ల మీదనే ప్రేమ అనడానికి సజీవ సాక్ష్యం మునుగోడు ఎన్నికలు. ఎక్కడా మీ మునుగోడు హామీలు? గత బడ్జెట్లో రూ.17660 కోట్లు దళిత బంధుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు మరో మోసం. గొల్ల కురుమల కోసం ఖర్చు పె
నల్గొండ బిడ్డల రుణం తీర్చుకుంటాం
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎన్నాళ్ల నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన.. రాజకీయ, ఇతరత్రా కారణాల దృష్ట్యా కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీ
రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు.
మునుగోడు ప్రచారంలో స్పెషల్ అట్రాక్షన్గా కేఏపాల్
హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తమ కారు గుర్తును పోలిన వేరే గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని కోరుతూ టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
మునుగోడు ఉప ఎన్నికవేళ టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్కు పంపారు.
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నానికి నామినేషన్ల పర్వం పూర్తైంది. దాదాపు 140 నామినేషన్లు దాఖలుకాగా, వంద మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.