టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం రేవంత్ రెడ్డిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో తన ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. కరోనా లక్షణాల నేపథ్యంలో మునుగోడులో కాంగ్రెస్ పార్ట
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. మునుగోడులో పాదయాత్ర చేపట్టబోయే ముందు ఈ వీడియో విడుదల చేయడం విశేషం.
మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజురోజుకి ముదురుతోంది. టీఆర్ఎస్ అసంతృప్త నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు. దండు మల్కాపూర్ లో ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి 300 మంది నేతలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రభా
మునుగోడుకు ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ స్పందిస్తారని నాకు తెలుసు..అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని నేను రాజీనామా చేశాకే కేసీఆర్ మునుగోడు నియోజక వర్గం విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. చేనేత కార్మికులకు పెన్షన్ ప�
మునుగోడులో మూడు పార్టీలు వందల కోట్లు వెదజల్లుతాయా..?
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు తనను పిలవకపోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పిలవని పేరంటానికి వెళ్లాలా అని ప్రశ్నించారు. ఈ అంశంపై శుక్రవారం 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
మునుగోడుపై దూకుడు పెంచిన బీజేపీ
మునుగోడుపై బీజేపీ దూకుడు పెంచింది. శుక్రవారం తెలంగాణకు తరుణ్ చుగ్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొననున్నారు. మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ తీసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం �
మునుగోడు ఉపఎన్నికకు ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న టీఆర్ఎస్.. ఉపఎన్నికకు తాము సిద్ధమని సంకేతాలిచ్చింది. రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసిన కొద్ది నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపారు. మునుగోడులో సైలెంట్గా టీఆర�
ఇన్నాళ్లు ఆదరించిన కాంగ్రెస్ పార్టీని వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక అసెంబ్లీ లో అడుగు పెట్టడని ..పాండవులను వీడిన కర్ణుడిలా రాజగోపాల్ రెడ్డి కౌరవులు పంచన చేరుతున్నారు అంటూ ఆసక్తికర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.