Home » munugodu
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక వేళ ఓటర్ల జాబితాపై వచ్చిన పిటిషన్ను ఇవాళ హైకోర్టు విచారించింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా దీనిపై ఆదేశాలివ్వలేమని చెప్పింది. జాబితా ప్రకటించాక అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చని పేర్కొంది. ఓటర్ల జాబితాపై తదుపరి వ�
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరవుతారు.
మునుగోడు ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందన్న కేఏ పాల్.. తమ పార్టీని గెలిపిస్తే 6 నెలల్లో మునుగోడుని అమెరికా చేసి చూపిస్తానన్నారు. మునుగోడులో తాను బరిలో దిగడమా, మరొకరా అనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు కేఏ పాల్.
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. మునుగోడు ఉప ఎన్నికను నవంబర్ 3న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14 వరకు గడువు ఉంటు�
మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆదివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్కు ముందే బీజేపీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కంటే ముందగానే సో
మునుగోడు టీఆర్ఎస్లో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డిపై మాజీ ఎంపీ బూర నర్సయ్య అసహనం వ్యక్తం చేశారు. ఆ ఘటన మరవకముందే తాజాగా కర్నె ప్రభాకర్ గళం విప్పారు. తనను ముఖ్య కార్యక్రమాలకు పిలవడం లేదని కర్నె
మునుగోడు నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని ఏఐసీసీ ఖరారు చేసింది.
మునుగోడు ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మునుగోడులో తమ అభ్యర్థిని ఈ నెలాఖరులోపు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలను వేగవంతం చేసింది. పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలతో రేవంత్
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్లో తనకు జరుగుతోన్న అవమానంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. ప్రస్తుత పీసీసీ �