Home » munugodu
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి విషయంలో తగ్గేదేలే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అంటున్నారు. రేవంత్రెడ్డి విషయంలో బెట్టు వీడేది లేదంటున్నారు. మునుగోడుపై కీలక సమావేశం జరుగుతుంటే.. ఆ భేటీకి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డుమ్మా కొట్టారు. రేవం�
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడు ఆత్మగౌరవ' సభ సాక్షిగా ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి రాజగోపాల్రెడ్డిని అమిత్ షా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. కేసీఆర్ ప్రశ్నలకు అమిత్ షా ఎలాంటి సమాధానం చెప్పలేదు. రాజగోపా�
అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని, దళితులను మోసం చేశారని అమిత్ షా ఆరోపించారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే దళితుడు ముఖ్యమంత్రి కాడని, కేటీఆర్ సీఎం అవుతాడని అమిత్ షా అన్నారు.
సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేశారు అమిత్ షా. సత్యనారాయణ ఇంటికి వెళ్లిన షా.. కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న మునుగోడులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు.
ఈడీ కేసులు పెడతామంటూ ముఖ్యమంత్రులను, పెద్ద పెద్ద వాళ్లను బెదిరిస్తున్నారు. నీ మీద ఈడీ కేసు పెడతామంటే... ఈడీనా, బోడీనా అని నేను అన్నా. ఈడీ వస్తే నా దగ్గర ఏముంది? ఏం పీక్కుంటావో పీక్కో..
బీజేపీని ఓడించేందుకే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లు చెప్పారు నారాయణ. మునుగోడు విషయంలో కాంగ్రెస్ కన్ ఫ్యూజన్ లో ఉందన్నారాయన.
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో మునుగోడుకు సంబంధించిన ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారం ప్రారంభించే సందర్భంగా మీడ
కాంగ్రెస్లో కుమ్ములాటలు.. ఉపఎన్నికపై భారీ ప్రభావం తప్పదా?
ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ జరుగుతుందని.. ఈ సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరు అవుతారని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుక్ ప్రకటించారు.