Home » Murder attempt
ఇటీవలికాలంలో యూత్ ఫేస్ బుక్లో పరిచయం అయిన అపరిచిత వ్యక్తులతో ప్రేమలో పడుతున్నారు. ఈ క్రమంలోనే చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. లేటెస్ట్గా తమిళనాడు రాష్ట్రంలోని థేనిలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమక�
సిధ్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణ సంఘటన జరిగింది..కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఇంటిల్లిపాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కరీంనగర్ కు చెందిన చిలుముల లక్ష్మీరాజం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన విమల అనే మహిళను 12 సంవత్సరాల క్రితం �
కర్నూలు జిల్లాలో పాయిజన్ కేసు కీలక మలుపు తీసుకుంది. భార్య విషం ఇచ్చిందంటూ లింగమయ్య డ్రామా ఆడినట్లు తేలింది. భార్య ఇచ్చిన మజ్జిగ తాగకుండా ఇంటి నుంచి
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కలకలం చెలరేగింది. దంపతులపై హత్యాయత్నం జరిగింది. వరంగల్ రోడ్డుకు ఉదయం వాకింగ్కు వెళ్లిన అంబటి వెంకన్న, అతని భార్యపై గుర్తు
మంచిర్యాల జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన మాజీ ప్రియురాలు గొంతుకోసి తానూ సీసాతో గొంతుకోసుకున్నాడు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్లోని రామాలయం దగ్గర గంగుల కమలాకర్, యువతి గతంలో ప్రేమికులు. అయితే యువతి పెద్దలు మరో యువకుడితో పెళ్లి జ
ప్రకాశం జిల్లా మార్కాపురలో దారుణం. బర్త్ డే పార్టీకి డబ్బులు ఇవ్వలేదన్న కోపం ఓ కొడుకు చేసిన నిర్వాకం సంచలనం అయ్యింది. తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం మార్కాపురం ఆస్పత్రికి తరలించ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఇద్దరు వృద్ధులపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు.
పట్టపగలు..నడి రోడ్డుపై ఓ మనిషి ప్రాణాన్ని నిలువునా తీసేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటుచేసుకుంది.
కర్నూలు : శ్రీశ్రైలం ఆలయ వీఆర్వో శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. కత్తులతో దాడి చేయంటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం (మార్చి 11) సాయంత్రం ఈఓ కలిసి అక్కడ నుంచి బయటకు వస్తున్న సమయంలో కళ్లల్లో కారంచల్లి..కత్తితో దాడిచేసినట్లుగా తెలుస�
హైదరాబాద్ : మాదాపూర్లో పట్టపగలు రాము అనే వ్యక్తి పై జరిగిన హత్యాయత్నం స్ధానికంగా కలకలం రేపింది. బెల్టు షాపు నిర్వాహించే రాము అనే వ్యక్తిని బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అతడ్