Home » murder
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యతో పోడు భూముల ఘర్షణ మరోసారి హాట్టాపిక్గా మారింది. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నా....హక్కులు పొందలేకపోతున్నామన్న గిరిజనుల, గుత్తికోయల ఆవేదన చెందుతోంటే... పోడు భూములు పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న అటవీ �
ఢిల్లీలో జరిగిన దారుణమైన శ్రద్దా వాకర్ హత్యకేసును పోలిన తరహా ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రిటైర్డ్ ఇండియన్ నేవీ జవాన్ ను కొడుకు హత్యచేశాడు. అనంతరం తల్లితో కలిసి శరీర భాగాలను ఆరు ముక్కలుగాచేసి సమీపంలోని చెరువు, చెట్ల పొదల్ల�
దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధ హత్య ఘటనలాగే బంగ్లాదేశ్లో మరో ఘటన జరిగింది. అక్కడ కూడా ఒక వ్యక్తి తన ప్రేయసిని ముక్కలుగా నరికి చంపాడు. అయితే, బాధిత యువతి భారతీయురాలు.
కారు పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. ఒక వ్యక్తి, మరో వ్యక్తి తలపై ఇటుకతో దాడి చేసి కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.
న్నతల్లిని, తోడబుట్టిన చెల్లి, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు కరీముల్లాకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైకో కరీముల్లాకు ప్రొద్దుటూరు జిల్లా కోర్ట్ ఉరిశిక్ష విధిస్తూ సంచ�
హైదరాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సైదాబాద్ సింగరేణికాలనీలో నేనవత్ లక్పతి అనే వ్యక్తిని దుండగులు దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు నిందితులపై సెక్షన్ 304 కింద కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Singer Vaishali Bursala : ఇటీవల హత్యకు గురైన పంజాబీ సింగర్ వైశాలి బుర్సాలాను చంపించింది ఆమె స్నేహితురాలే. తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని వైశాలి బలవంతం చేయడంతో ఆమెను హత్య చేసేందుకు నిర్ణయించుకుంది ఆ స్నేహితురాలు.
ములుగు జిల్లాలో నిన్న జరిగిన న్యాయవాది హత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
రాజస్ధాన్లోని దుంగార్పూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాను దశమాత అమ్మవారి అవతారాన్ని అంటూ ఒక బాలిక కత్తితో వీరంగం వేసి భక్తులపై దాడి చేసింది. చివరికి ఇంట్లోకి వెళ్లి తన చెల్లెలి మెడ కోసి హత్య చేసింది.
ఆస్తి పంపకాల విషయంలో తన బిడ్డకు అన్యాయం జరుగుతుందని భావించిన మొదటి భార్య కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లలో చోటు చేసుకుంది.