Home » murder
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్లారెలో ఈనెల 26 న జరిగిన బీజేపీ యువజన విభాగం నాయకుడు ప్రవీణ్ నెట్టార్ (32) హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
మరో చపాతీ ఇవ్వలేదని రిక్షా కార్మికుడిని హత్య చేశాడో మందుబాబు. తాగిన మత్తులో దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో మంగళవారం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత కొన్నేళ్లుగా కిడ్నాప్లు, బెదిరింపులు, హత్యలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్ను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. రూ. 500 అప్పు విషయంలో జరిగిన గొడవలో అప్పల రెడ్డి అనే వ్యక్తిని రౌడీ షీటర్ శంకర్ హత్య చేశాడు. పెదవాల్తేరు, మునసబు వీధిలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
వికారాబాద్ జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్న భద్రునాయక్ ఆస్తి కోసం సొంత అన్ననే చంపటానికి రూ.కోటి సుపారీ ఇచ్చాడు. కానీ ఈ క్రైమ్ కథా చిత్రంలో చోటు చేసుకున్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు..
ప్రియురాలిని ఇచ్చి పెళ్లి చేయలేదనే కోపంతో ఒక వ్యక్తి ఆమె తల నరికి పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
మనుషులు కంట్రోల్ తప్పుతున్నారు. చిన్న చిన్న విషయాలకే మర్డర్లు చేసేస్తున్నారు. కోపంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు. జీన్స్ ప్యాంటు ఎందుకు వేసుకున్నావు అని అడిగిన పాపానికి.. ఓ భార్య ఏకంగా తన భర్తనే హత్య చేసింది.
భారత్-జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచడానికి ఆయన అబే కృషి చేశారని పేర్కొన్నారు. జపాన్కు, వాస్తవానికి మొత్తం అంతర్జాతీయ సమాజానికి సంభవించిన దురదృష్టకర ఘటన అని అన్నారు.
నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో మే 14న జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసును పోలీసులు చేధించారు.
కర్ణాటక మండ్య జిల్లా మద్దూరుకు చెందిన యువ నటుడు సతీష్ వజ్ర బెంగళూరులో హత్యకు గురయ్యాడు. పలు యూట్యూబ్ ఛానల్స్, టీవీ సీరియల్స్ లో నటించిన సతీష్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో..............