Home » murder
తండ్రి తనకు పెళ్లి చేయట్లేదని ఆగ్రహించిన కొడుకు ఆవేశంలో తండ్రి తల నరికి హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ పింజరిగుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి... ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీసులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.
తనను మోసం చేశాడని అనుమానించిన 26ఏళ్ల యువతి ప్రియుడ్ని తాళ్లతో కట్టేసి కారుతో తొక్కించింది. పలు సార్లు కారుతో తొక్కించడంతో ప్రియుడు ప్రాణాలు వదిలాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లి యువతి అతడితో ఉన్న మరో యువతిపైనా దాడి చేసింది. పోలీసులు అప్రమత్తమ
నల్గోండ జిల్లాలో ఐదురోజులుగా కనిపించకుండా పోయిన రాజశేఖర్ అనే వ్యక్తి హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆర్ధిక లావాదేవీల కారణంగా స్నేహితుడే హత్యచేసి పోలీసులుకు లొంగి పోయినట్లు సమాచారం.
విజయవాడలో రెండు సంఘటనలు జరిగాయి. ప్రియురాలు మందలించిందని రౌడీ షీటర్ ఆత్మహత్య చేసుకోగా.... అతనికి చెందిన రెండు గ్రూపుల్లో జరిగిన గొడవలో ఒక పుట్ బాల్ ప్లేయర్ హత్యకు గురయ్యాడు.
వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. హత్య అనంతరం సహకరించిన వ్యక్తి పోలీసులకు సమచారం ఇవ్వటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఆదిలాబాద్ జిల్లాలో పరువు కోసం ఏకంగా కూతురి ప్రాణాలనే తీశాడో తండ్రి. వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. గొంతు కోసి చంపేశాడు. ఇన్నేళ్లు ప్రేమగా పెంచి, మమకారం పంచిన తండ్రే.. పరువు కోసం కర్కోటకుడిగా మారాడు.
ఐదు వందల రూపాయలు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టింది. ఏకంగా ఓ మనిషి ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లాలోని పుల్లలచెరువులో 500 రూపాయల కోసం బడిపాటి నవీన్.... ఇద్దరు వ్యక్తులతో గొడవ పడ్డాడు.
మధ్య ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. తన ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని హత్య చేసిందో జంట. అనంతరం ఆ శవాన్నిపూడ్చి పెట్టి అదే ఇంట్లో నివసించసాగారు. తాగిన మైకంలో నిజం చెప్పటంతో పోలీసులు ఆజంటను అరెస్ట్ �
దాదాపు రెండు వారాల క్రితం కనిపించకుండా పోయిన హర్యాణీ సింగర్ హత్యకు గురైంది. సోమవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె స్నేహితులే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
సొంత చెల్లెలిని హత్య చేసిన సోదరులకు మరణ శిక్ష విధిస్తూ హరిద్వార్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తూ నిందితులకు మరణ శిక్ష విధించడమే సరైన చర్య అని కోర్టు అభిప్రాయపడింది.