Home » murder
కర్నూలులో మరో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద డబుల్ మర్డర్లు తీవ్ర కలకలం రేపాయి. తల్లీ కూతురిని దుండగులు నరికి చంపిన ఘటన కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చెన్నమ్మ సర్కిల్ వద్ద ఉన్న ఓ భవనంపై అంతస్తులో తల్
షాన్ బోగన్హల్లి ప్రాంతానికి చెందిన రాశి (20) అనే యువతి స్థానికంగా ఉన్న యెలహంక కాలేజీలో డిగ్రీ (బీఏ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఎప్పట్లాగే మంగళవారం కాలేజీకి వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు యువకులు ఆమెపై దాడి చేశారు.
బుధవారం రియా, ఆమె భర్త ప్రకాష్ కలిసి కారులో కోల్కతాకు సమీపంలోని బగ్నాన్ హైవైపై వెళ్తున్నారు. ఈ క్రమంలో మధ్యలో ఒక చోట విశ్రాంతి కోసం కారు ఆపారు. అప్పుడే ముగ్గురు దోపిడీ దొంగలు అక్కడికి వచ్చి, వాళ్ల దగ్గర ఉన్న వస్తువులు, డబ్బు వంటివి ఎత్తుకెళ్
హైదరాబాద్, పాతబస్తీలో యువకుడి హత్య జరిగింది. లలిత్ బాగ్ కార్పొరేటర్ మొహమ్మద్ అలీ షరీఫ్ కార్యాలయంలో సోమవారం ముక్తుజా అనస్ అనే యువకుడిని దుండగులు పొడిచి చంపారు.
ప్రాణం తీసిన ప్రేమ
సంచలనం సృష్టించిన అంకిత భండారి హత్య కేసు నిందితులకు పోలీసులు నార్కో టెస్ట్ నిర్వహించబోతున్నారు. రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న అంకితను యజమాని, మరో ఇద్దరితో కలిసి హత్య చేసిన సంగతి తెలిసిందే.
ఆమె బాయ్ఫ్రెండ్ పేరు అజయ్ ఠాకూర్. మృతురాలు, పాయల్ స్నేహితులే. ఇదే ఆమెకు అదనుగా మారింది. బాధితురాలికి మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి యాసిడ్ దాడి చేశారు, గొంతు కోసం హతమార్చింది. అనంతరం ముఖం గుర్తు పట్టకుండా ధ్వంసం చేశారు. ఆమె అచ్చం తనలాగే ఉం�
ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న గోల్డీ బ్రార్ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
తనతో గొడవపడ్డ ఒక వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అతడి కూతురుపై హత్యాచారానికి పాల్పడ్డాడో బాలుడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో గురువారం జరిగింది.
ఆస్ట్రేలియాలో పని చేస్తూ, అక్కడి మహిళను హత్య చేసిన భారతీయుడిని తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగేళ్ల క్రితం హత్యకు పాల్పడ్డ నిందితుడు, ఇండియా పారిపోయి వచ్చేశాడు. భార్య, పిల్లల్ని అక్కడే వదిలేశాడు.