Home » murdered
ఢిల్లీలో ఓ బాలుడి హత్య సంచలనం రేపుతోంది. గుర్తు తెలియని మహిళ బాలుడి ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోసి చంపి బెడ్ బాక్స్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం వెంకటాపురంలో సజీవ దహనం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా కథను తలదన్నేలా విధంగా మర్దర్ కథన నడిపాడు ధర్మానాయక్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన మేనల్లుడితో కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. దేవతా విగ్రహాన్ని తాకాడని దళితుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఉద్దా గ్రామంలో చోటుచేసుకుంది. దుర్గాపూజ మండపంలోని దేవతా విగ్రహాన్ని తాకినందుకు అగ్ర కులస్తులు కొట్టి హత్య చేశ�
జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా హత్య గావించబడ్డారు. జమ్మూలోని ఆయన నివాసంలో సోమవారం అనుమానాస్పద స్థితిలో లోహియా మృతదేహం లభ్యమైందని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు.
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. తెల్దారుపల్లి శివారులో కృష్ణయ్యను దుండగులు దారుణంగా నరికి చంపారు. రాజకీయ కక్షలే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా తెల్దారుపల
బాలుడి ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరో అతన్ని తీవ్రంగా హింసించి, చంపి ఆ తర్వాత చెట్టుకు వేలాడదీసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
నెల్లూరు జిల్లా అంబటివారిపాలేనికి చెందిన ఓ మహిళతో అదే జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లైంది. కొంత కాలానికి భర్తతో విడిపోయింది.
తమ్ముడు పెళ్లి చేయమని అనడంతో అన్నదమ్ముల మధ్య గొడవ మొదలైంది. తమ్ముడు అడిగినట్లు పెళ్లి చేయకపోగా ప్రతిసారి పెళ్లి ప్రస్తావన తెస్తుండటం ఏ మాత్రం నచ్చని ఆ అన్న.. తమ్ముడిని హత్య చేశాడు.
భర్త చనిపోయిన వెంకటలక్ష్మి అనే మహిళతో వెంకటేష్ అనే వ్యక్తి సహజీవనం చేశారు. వెంకటేష్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అతడిని వదిలి వేసి దూరంగా ఉంటుంది.
ఏడేళ్ల బాలిక కిడ్నాప్..నోటిలో రాళ్లు వేసి హత్య చేసిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. నిందితుడి ఆచూకీ చెబితే రూ.50 వేలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.