Home » murdered
దేవుడిని సంతోష పెట్టాలని ఓ భర్త..భార్యను తలను నరికాడు..పూజ గదిలో పాతిపెట్టాడు. దేవతను ప్రసన్నం కోసం భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. తల, మొండం వేరు చేసి పూజ గదిలో పాతిపెట్టాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బసౌడా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుక�
పెళ్లి చేసుకున్నాడు. కాపురం చేశాడు. తీరా..కొద్ది నెలల తర్వాత..భార్య తెల్లగా, అందంగా లేదని చీదరించుకున్నాడు. పెళ్లి అయి..ఆరు నెలలే..గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోబోయాడు. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దా�
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. 14 ఏళ్ల కుమార్తెను మధ్య వయస్కున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని భర్త తీసుకున్న నిర్ణయాన్ని భార్య వ్యతిరేకించింది. అంతే..క్షణికావేశంలో ఆమెను చంపేశాడు. ఈ దారుణ ఘటన Noida లో చోటు చేసుకుంది. UPలోని నోయిడా 167 సెక్టార్ లో�
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇతర వ్యక్తులతో పరిచయం పెంచుకుంది..వారితో సన్నిహితంగా మెలిగేది..ఈ విషయం 9వ భర్తకు తెలిసింది. వారించాడు. వినిపించుకోలేదు. చివరకు ఆమెను హత్య చేశాడు. విచారణలో ఇలాంటి విస్తు గొలిపే విషయాలు వెలుగు చ�
అక్రమ సంబంధం వద్దు..మాతోనే ఉండు..డబ్బులివ్వకపోవడంతో ఇళ్లు గడవడం కష్టంగా ఉంది..లేకపోతే పోలీసులుక చెబుతా..అన్న మాటలకు ఓ భర్తకు విపరీతమైన కోపం వచ్చేసింది. అంతే..తాగిన మత్తులో…ఆమె తలను నరికేశాడు. అంతేకాదు..తల..మొండం వేరు చేశాడు. చేతిలో తల పట్టుకున�
భర్త పెట్టే వేధింపులు తాళలేక హత్య చేసింది ఓ ఇల్లాలు. ఇందుకు అత్తగారు సహకరించింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లోకనాధ రెడ్డి రోజు ఏదో ఒక కారణంతో భార్యను వేధించేవాడు. అకారణంగా రోజు భర్త తనత�
‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’నని ఓ మహానుభావుడు అన్న మాట కొన్ని ఘటనలద్వారా అక్షరాలు నిజమవుతున్నాయి. ఆస్తుల కోసం కన్నవారిని కట్టుకున్నవారిని కూడా కడతేర్చేస్తున్న ఘటనలో జరుగుతునేఉన్నాయి. ఈ క్రమంలో అటువంటి ఘటన సూర్యాపేట మండలం తాళ్ల క�
రంగారెడ్డి రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఏడు సంవత్సరాల ముక్కుపచ్చలారని పిల్లాడు అంజాద్ ని గొంతు నులిమి చంపేశారు. కన్నతల్లే కుమారుడిని దారుణంగా హతమార్చినట్టుగా తెలుస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల బాలుడు అం
దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సమయంలోనే ఆ ఘటన మరవక ముందే అటువంటి మరో దారుణ ఘటనే ఏపీలో చోటుచేసుకుంది. 50ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గో�
హైదరాబాద్ శివార్లలో నాలుగు మానవమృగాల చేతిలో బలైపోయిన ప్రియాంకరెడ్డి సంఘటన దేశప్రజల హృదయాలను కలిచివేసింది. దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా �