Home » murdered
ఓ ఇస్రో శాస్త్రవేత్త తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఈ దారుణం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC)లో కేరళకు చెందిన ఎస్ సురేష్(56)సైంటిస్టుగ�
హైదరాబాద్ కేపీహెచ్బీలో హత్యకు గురైన సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ సతీష్ హత్య కేసులో పోలీసులు చిక్కుముడిని విప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే సతీష్ ను హేమంత్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP)వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ది సహజమరణం కాదంటూ, అనుమానాస్పద స్థితిలో ఆయన చనిపోయాడంటూ ఉత్తరప్రదేశ్ మంత్రి గిరిరాజ్ సింగ్ ధర్మేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయావతి కనుసైగల్లోనే కాన్షీరామ్ ట్రీట్మెంట్ కొనసాగిందని ఆయన అ�
ఖమ్మం జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెనుబల్లి మండలం లంకపల్లిలో యువతిని యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తనను ప్రేమిస్తూ వేరే యువకుడితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. హత్య చేసిన అ�
లండన్లో హైదరాబాద్ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పాతబస్తీలోని నూర్ ఖాన్ బజార్కు చెందిన నజీముద్దీన్.. భార్యతో కలిసి లండన్లో నివాసం ఉంటున్నాడు. ఆరేళ్లుగా అక్కడే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఓ కేఫ్లో నజీముద్దీన్ పని చేస్�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్ పూర్ వసతి గృహంలో అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది సీబీఐ. సీబీఐ విచారణలో భయంకర నిజాలు వెలుగు చూసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ముజఫర్ పూర్ వసతి గృహంలో నిర్వాహకుడు బ్
కిడ్నాప్ సుఖాంతం అవుతుందని అందరూ అనుకున్నారు. కొడుకు క్షేమంగా వస్తాడని ఊహించిన ఆ తల్లిదండ్రులకు షాక్ తగిలింది. కిడ్నాపర్లు గర్భశోకాన్ని మిగిల్చారు. గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన విషాదాన్ని నింపింది. కిడ్నాప్కు గురైన సాయి
ఢిల్లీ : వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మృతి విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లోక్ సభ ఎంపీగా ఆయన సేవల్ని మరువలేమనీ..ఆయన వినయ విధేయతలు..తనకింక
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణహత్యకు గురైన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడటం లేదు. అసలు ప్రీతి మరణానికి ముందు ఏం జరిగిందన్నదానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రీతి హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న ఆమె మాజీ ప
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం ఉదయం అకస్మాత్తుగా మాయమైన భారత సంతతికి చెందిన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి(32) శవమై కన్పించింది.