-
Home » musi river
musi river
మూసీ నదీ తీరాన ఓంకారేశ్వర ఆలయం.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆలయ ప్రత్యేకతలివే..
CM Revanth Reddy : మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు.
సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కవిత ఫైర్.. పరువు నష్టం దావా వేస్తా..
Kavitha : సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. హైడ్రా పెట్టిన ట్వీట్స్ డిలీట్ చేయాలి.. లేకపోతే పరువు నష్టం దావా వేస్తా అంటూ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
డీపీఆర్ లేకుండా కూల్చుడేంది? రేవంత్ సర్కార్ పై హరీశ్రావు ఫైర్.. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు.. కానీ..
Harish Rao : రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోందని, సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసీకి మరోసారి వరద ముప్పు.. భారీగా నీటి విడుదల.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Musi River: మూసీ నదికి మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. హిమాయత్ సాగర్ నుంచి భారీగా నీటిని విడుదల చేశారు. మరోసారి భారీ వర్షం హెచ్చరిక ఉండటంతో అలర్ట్ అయిన అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి దాదాపు 5వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు.
వామ్మో.. మూసీ ఉగ్రరూపం చూశారా.. మీరెప్పుడూ ఇలా చూసిఉండరు.. వీడియో వైరల్..
Musi Floods : మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. మూసీ పరిసరాల వైపు ప్రజలెవరూ రావొద్దని..
దసరా పండుగకు ఊళ్లకు వెళ్లే నగర వాసులకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ ..
Traffic Jam : దసరా పండుగ నేపథ్యంలో సొంత ప్రాంతాలకు వెళ్తున్న నగరవాసులకు ట్రాఫిక్ జామ్ చుక్కలు చూపిస్తోంది.
ఎంజీబీఎస్ బస్టాండ్కు రావొద్దు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇవే.. ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ కీలక సూచన
TGSRTC MGBS bus station : ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది.
మూసీ ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో ఎంజీబీఎస్ బస్టాండ్.. చిక్కుకుపోయిన ప్రయాణికులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
మూసీ ఉగ్రరూపం (Musi Floods) దాల్చడంతో ఎంజీబీఎస్ బస్టాండ్ జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. అర్ధరాత్రి సమయంలో బస్టాండ్లోకి వరద నీరు చేరడంతో ..
పర్యాటక కేంద్రంగా మూసీ.. అక్కడ వారి విగ్రహాలు పెడతాం.. కృష్ణ, గోదావరిలో హక్కుపై రాజీపడేది లేదు .. సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : మూసీని పునరుజ్జీవం చేస్తాం.. సబర్మతి, యమునా, గంగాలకు దీటుగా మూసీని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మేడిపల్లి స్వాతి హత్య కేసులో సంచలన విషయాలు.. తల పడేయడానికి ఇటుకలు.. కాళ్లు పడేయడాని పది కిలోల రాయి.. వింటుంటేనే..
Medipally Swathi Case : స్వాతిని హత్య చేసిన తర్వాత ముందుగానే కొనుగోలు చేసి ఉంచిన హాక్సా బ్లేడ్తో ఆమె శరీర భాగాలను నిందితుడు వేరు చేశాడు