Home » muslims
గుజరాత్లో రాళ్లు రువ్వారని ముస్లిం యువకుల్ని బహిరంగంగా కట్టేసి కొట్టారు. అసలు పోలీసులు చేసే డ్యూటీయేనా ఇది? ఇదేనా మన వ్యవహార శైలి? లౌకిక దేశంలో ముస్లింలకు కనీస ప్రాధాన్యం లేదు? ముస్లింలు మనుషులు కాదా? ప్రధానమంత్రి గుజరాత్ వ్యక్తి. ఈ ఘటనపై ఆ�
Hate Speech: గాడ్సే దేవుడు.. గాంధీ చెత్త కుప్ప అంటూ గతంలో అనేక వివాదాస్పద వ్యాక్యలు చేసిన వివాదాస్పద మత బోధకుడు యతి నర్సింహానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తరుచూ ముస్లింల మీద నోరు పారుసుకునే ఈయన.. మరోసారి వారిని లక్ష్యంగా చేసుకుని త�
రాజాసింగ్ వ్యాఖ్యలను ఇస్లాం కమ్యూనిటీ పెద్ద ఎత్తున వ్యతిరేకించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాజాసింగ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. అనంతరం ఆయనను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ సైతం దీనిపై ఆగ్రహం వ�
చైనా చేసిన పొరపాటే మనం తిరిగి చేయొద్దు. జనాభా నియంత్రణ కోసం ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలి అనే చట్టం తీసుకొస్తే సమర్ధించను. ఇది దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు. 2030కల్లా దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది. అదే జనాభాను స్థిరంగా ఉంచుతుంది అని �
బండి సంజయ్ ఆధ్వర్యంలో ఏక్తా యాత్ర పేరుతో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో రాముడు, హనుమాన్ విగ్రహాలను ప్రధాన రహదారుల గుండా ఊరేగించారు.
వారం రోజులుగా ఘర్షణలు, ఉద్రిక్తతలతో అట్టుడికిన జహంగిర్ పురి ఇప్పుడు శాంతి బాట పట్టింది. ఆదివారం ఇరు వర్గాలకు చెందిన ప్రజలు భారత జాతీయ జెండాలు చేతబట్టి, అంబేద్కర్ ఫొటోతో శాంతి ర్యాలీ నిర్వహించారు.
గుజరాత్ లో మతసామరస్యం విల్లివిరిసింది. హిందువుల ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.
'ఓవైసీ సాబ్ ప్రధాని కావాలంటే..ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి’ అని ఏఐఎంఐఎంకి చెందిన అలీగఢ్ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్ నూర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ ఓటమిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు హద్దు మీరి భారత క్రికెటర్లను టార్గెట్ చేశారు. క్రీడాస్ఫూర్తిని
భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే కశ్మీర్ పై ప్రశ్నిస్తామని, అది తమ హక్కు అని చెబుతున్నారు తాలిబాన్లు. కశ్మీర్ సహా ప్రపంచంలోని....