Home » muslims
హర్యానాలోని నూహ్లో జరిగిన హింసాకాండను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ట్విటర్ ద్వారా స్పందిస్తూ ముస్లింలు మతం మారాలని సూచించారు. నిజానికి ముస్లింలు సురక్షితంగా లేరని, కుటుంబ సభ్యులంతా ఏ కష్టాలు లేకుండా ఉండాలంటే హిందూ మతంలోకి మారా�
రాష్ట్రీయ రైఫిల్ జవాన్ల బృందం 10 మంది యువకులను అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.
Chandrababu Naidu : ముస్లింలకు ఇవ్వాల్సిన పథకాలకు తిలోదకాలు ఇచ్చిన ఏకైక పార్టీ వైసీపీ. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు బతుకుతున్నారు.
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
ముస్లీం సోదరులకు ప్రధాని మోదీ ఈద్ ముబారక్ తెలిపారు. మన సమాజంలో సామరస్యం, కరుణ, స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం 'హైదరాబాద్ విముక్తి' కోసం త్యాగం చేసిన వ్యక్తులను ఎన్నడూ స్మరించుకోలేదు. సర్దార్ పటేల్ లేకుంటే హైదరాబాద్కు స్వాతంత్ర్యం వచ్చేది కాదు. బీదర్కు కూడా స్వాతంత్ర్యం వచ్చేది కాదు
తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని భావించిన రాందేవ్.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, జరుగుతున్న వాస్తవం చెబుతన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ‘‘కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్గా మారుస్తామని మాట్లాడుతుంటారు. కొందరు వ్యక్తులు య
నితీశ్ కుమార్ సోమవారం ముస్లిం మేధావులతో పాట్నాలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పలువురు ముస్లింలను పిలిచిన నితీశ్.. తన సొంత పార్టీ సొంత పార్టీ ముస్లిం నేతలను దూరం పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సమావేశానికి హాజరైన ముస్లిం మేధ
షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో కాషాయం బట్టలు ధరించడం అంశంపై ఇంత పెద్ద దుమారం లేవడం ఆశ్చర్యంగా ఉంది. అంటే కాషాయం అంటే హిందువులది, ఆకుపచ్చ అంటే ముస్లింలదా? ఏంటిదంతా..? ఆవు అంటే హిందువులది కాబట్టి ఎద్దు ముస్లింలకు చెందుతుందా? రంగులను బట్టి మ�
ముస్లింలు హిందూ వ్యతిరేకులు అంటున్నారు. ముస్లింలు అది చేశారు, ఇది చేశారని అని ఆరోపించేవారు తొలుత దేశంలో 700 సంవత్సరాల ముస్లింల పాలన ఏం చెబుతుందో తెలుసుకోవాలి. అక్బర్ భార్య హిందువు. అక్బర్ తన రాజ్యంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించారు. ఆ ఆలయాన్ని �