Home » muslims
ముస్లింతో మరో ముస్లిమేతర యువతికి వివాహం చేసినా అది దురదృష్టవశాత్తు చట్టబద్ధం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చెప్తుంది. ఈ మేరకు ఏడు పాయింట్ల సూచనలిస్తూ కామెంట్ చేసింది. మొబైల్ ఫోన్స్ పిల్లలకు ఇస్తూ వారిపై ఓ కన్నేయాలని చెప్పింది.
కెనడియన్ ముస్లిం ఫ్యామిలీకి చెందిన నలుగురు వ్యక్తులను ట్రక్కుతో గుద్ది చంపేశాడో ట్రక్ డ్రైవర్. మతపరమైన ద్వేషంతో ఘటనకు పాల్పడి గుద్దిన వెంటనే దిగి పారిపోయాడని కెనడియన్ పోలీసులు చెప్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. బెంగాల్ లో బీజేపీ పాగా వేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మమతా ప్రభంజనానికి బీజేపీకి పరాజయం కాక తప్పలేదు.
ఉగాది పండుగ వచ్చిందంటే..చాలు..ఏపీ రాష్ట్రంలోని కడప జిల్లా గుర్తుకు వస్తుంది. ఈ పండుగను ముస్లింలు కూడా జరుపుకుంటుంటారు.
తమ కొవిడ్-19 వ్యాక్సిన్ లో పంది మాంసం ఉత్పన్న పదార్థాలు వేటినీ వాడట్లేదని ఆస్ట్రాజెనికా కంపెనీ ఆదివారం(మార్చి-21,2021)ప్రకటించింది.
new problem for trs: తెలంగాణలో టీఆర్ఎస్ కు కొత్త చిక్కు వచ్చి పడింది. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాం అనే ఆనందం కంటే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలే ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం ఇచ్చిన ట్విస్ట్ కమలదళానికి బ్రహ్మా�
Hamid Ansari భారత్ లో ముస్లింలకు రక్షణ లేదని మాజీ ఉపరాష్ట్రపతి అమిద్ అన్సారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ న్యూస్ చానెల్ జీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ డిక్షనరీలో లౌకికవాదం అనే పదానికి తావులేకుండా పో�
Raja Singh Vs Shilpa Chakrapanireddy : శ్రీశైలం కేంద్రంగా ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పుణ్యక్షేత్రంలో దుకాణాల కేటాయింపు వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. శ్రీశైలంలో అన్యమతస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కల�
Twitter Deletes Ex-Malaysian PM’s Tweet For Glorifying Attack In France ఫ్రాన్స్ లోని నీస్ నగరంలోని ఓ చర్చి వద్ద గురువారం అల్లాహ్ అక్బర్ అని బిగ్గరగా అరుస్తూ ఓ ఆగంతకుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇది ఉగ్రవాద చర్యేనని ఫ్రాన్స్ ప్రక
గణేష్ చతుర్థి మహాపర్వ దినం నేటి నుంచి ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా ఈసారి గణపతిని దేశవ్యాప్తంగా ఇళ్లలోనే పూజిస్తున్నారు భక్తులు. మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు గణేష్ చతుర్థి మొదటి రోజున అందరూ పిండి వంటకాలతో సంతోషంగా జరుపుకుంటారు. భారతదేశ