Home » muzaffarnagar
మెడికల్ ఎగ్జామినేషన్ పేరుతో 17మంది అమ్మాయిలను స్కూల్ కి పిలిపించారు. వారందరిని రాత్రి అక్కడే ఉంచారు. వారికి మత్తు మందు కలిపిన ఆహారం తినిపించారు. అంతా మత్తులోకి జారుకున్న తర్వాత..
రైతులందరిదీ ఒకే దారి.. 15 రాష్ట్రాల నుంచి దండులా కదలి వస్తున్నారు. 5 లక్షల మంది ఒకే చోటుకు చేరి ప్రభుత్వానికి తమ సత్తా చూపించబోతున్నారు. దేశం నలుమూలల నుంచి రైతులు తరలి వసున్నారు.
Illegal Affair : సమాజంలో కొన్ని,కొన్ని సంఘటనలు చూస్తుంటే నానాటికీ విలువలు మరింత పతనమై పోతున్నాయా అని బాధ కలుగుతుంది. కామంతో కళ్లు మూసుకుపోయి వావి వరసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నవాళ్లను చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సివస్తోంది. పచ్చట�
ఇద్దరు భార్యలు ఉండగా మూడో పెళ్లికి సిధ్ధమైన భర్తను (మతపెద్ద), భార్య హత్యచేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.
ఉత్తర్ ప్రదేశ్లోని షామ్లీ జిల్లా పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. తనకు పిల్లను వెతికి పెట్టమంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.
police unveils superdog tinki statue : ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏకంగా ఓ కుక్కకు విగ్రహం ప్రతిష్టించారు. పోలీస్ స్టేషన్ ముందే ఓ కుక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాక్షాత్తూ పోలీసులే ఇలా చేశారు అంటే ఆ కుక్కకు ఎంత విలువు ఉందే ఊహించుకోవచ్చు. కుక్కలకు పోలీసులకు నేరస్థుల్�
Up gangsters services on social media add : సోషల్ మీడియాను జనాలు ఎలాపడితే అలా వాడేసుకుంటున్నారు. చేసే వృత్తి ఏదైనా సరే సోషల్ మీడియా వేదికగా తమ తాము ఎలివేట్ చేసుకుంటున్నారు. వ్యాపారాలు..టాలెంట్ లే కాదు ఏదైనా సరే సోషల్ మీడియా ప్రచార వేదికగా మారిపోయింది. ఈ ప్రచారం ఎంతలా మ�
body dumped into Ganga canal : ఇంకా కట్నం వేధింపులు తప్పడం లేదు. కట్నం తీసుకరాకపోవడంతో…భార్యలను అత్తింటి వారు చంపేస్తున్నారు. తాజాగా ముజఫర్ నగర్ లో కట్నం కోసం గర్భిణీని గొంతు కోసి చంపారు. అనంతరం డెడ్ బాడీని Ganga canal లో పడేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్ హెచ్
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కరోనా భయం అమాయకుల ప్రాణాలు తీస్తోంది. కరోనా సోకి కొందరు
ట్యూషన్ కోసం ఇంటికి వచ్చిన మైనర్ బాలికపై సదరు ట్యూటర్ అత్యాచారం చేశాడు. ఈ ఘటన ముజఫర్నగర్లో వెలుగుచూసింది.