Home » Mynampally Hanumanth Rao
అయినప్పటికి కాంగ్రెస్ నాయకులు మల్కాజ్ గిరిలోని ఆనంద్ బాగ్ లో ఉన్న తమ పార్టీ ఆఫీస్ లో తిష్ట వేశారు.
Mynampally Hanumanth Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి మెదక్ ఎమ్మెల్యేగా హనుమంతరావు తనయుడు రోహిత్ గెలిచిన విషయం తెలిసిందే.
వారిని ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు రాబట్టాలనే వ్యూహం రచించింది హస్తం పార్టీ.
Nandikanti Sridhar Resigns
కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పని చేస్తా. సర్వేల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. Mynampally Hanumanth Rao
రాష్ట్ర, జాతీయ నాయకుల సమక్షంలో పార్టీలో చేరుతానని పేర్కొన్నారు. హైకమాండ్ అదేశానుసారం హన్మంతరావును పార్టీలోకి ఆహ్వానించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో మరోసారి పాగా వేసేలా అధికార పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును దీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషిస్తోంది బీఆర్ఎస్.
వేముల వీరేశం, మైనంపల్లి హన్మంత్ రావు ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
బీఆర్ఎస్ లో సర్వేల ప్రకారం టికెట్ ల కేటాయింపు జరుగలేదని విమర్శించారు. తనను టార్గెట్ చేస్తేనే... వారిని టార్గెట్ చేస్తానని హెచ్చరించారు.
ఓవైపు టిక్కెట్ రద్దు చేయకుండా.. మరోవైపు పార్టీ అభ్యర్థిగా మైనంపల్లిని చూడకపోవడమే బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.