Home » Mynampally Hanumanth Rao
మైనంపల్లి హన్మంతరావు కు మల్కాజ్ గిరి టికెట్, మైనంపల్లి రోహిత్ రావు కు మెదక్ టికెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. Telangana Congress Joinings
ఎప్పుడూ శాంతంగా, సౌమ్యంగా కనిపించే పల్లా ఎందుకో కాస్త ఆవేశపడ్డారు. కాలం కలిసొస్తే జనగామలో అధికార పార్టీ అభ్యర్థిగా ఎన్నికల రణరంగంలో దిగాల్సిన రాజేశ్వరరెడ్డి.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై మాట జారారు.
కొందరి అభ్యర్థిత్వాలను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం బీఆర్ఎస్ లో హాట్టాపిక్గా మారింది. 115 స్థానాల్లో కనీసం 10 మందిని మార్చి కొత్తవారికి బీ ఫాం ఇస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన మైనంపల్లి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి.. ఆ స్థానంలో మరొకరిని టిక్కెట్లు ఇవ్వాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో అధిష్టానం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.
కారును గుద్దుడు గుద్దితే అప్పడం అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల సినిమా ఇప్పుడు ఎండ్ కావడానికి వచ్చిందని చెప్పారు.
మైనంపల్లి హన్మంతరావు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. తిరుపతి నుంచి బుధవారం హైదరాబాద్ చేరుకుంటారు.
పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు మైనంపల్లి తీరు ఉందని చింతా ప్రభాకర్ మండిపడ్డారు.
తనకు సిరిసిల్ల నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
ఎవరో చేసిన దానికి పార్టీ డ్యామేజ్ అవుతోంది