Home » Mystery
సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్స్గా నటిస్తున్న చిత్రం మిస్టరీ (Mystery). తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పి.వి.ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్నారు.
నౌషాద్ కనిపించడం లేదని అతడి తండ్రి కూడల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తొడుపుజా, తొమ్మన్కూతుతో పాటు పలు ప్రాంతాల్లో వెతికినా ఏమీ దొరకలేదు. దీంతో భార్య నౌషాద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే ముక్కలు ముక్క�
గత వారం కార్ఖానా, పాట్నీ, రాణిగంజ్ వంటి ప్రముఖ ప్రదేశాలతో సహా నగరంలోని వివిధ చెత్త డంప్లలో 'సెర్చ్’, 'అన్లాక్', 'డౌన్లోడ్' అని లేబుల్ చేయబడిన పెద్ద బోర్డులు కనుగొనబడ్డాయి. ఆశ్చర్యకరంగా ఈ బోర్డులు కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాలేదు.
సీసీ కెమెరాల్లో రకరకాల వింత జీవులు కనిపించాయనే వార్తలు వింటూ ఉంటాం. కొన్న కథనాలు భయపెడుతూ ఉంటాయి. అమరిల్లో జూ సీసీ కెమెరాలో కనిపించిన వింత జీవి కథ ఇప్పటికీ అంతుపట్టలేదు సరికదా.. అక్కడి జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది.
మొదట తక్కువ గొర్రెలు ఇలా ప్రవర్తించాయట. క్రమంగా వాటికి తోడుగా మరిన్ని గొర్రెలు చేరుతున్నాయని ఆ గొర్రెల యజమాని పేర్కొన్నాడు. అయితే ఆ గొర్రెలు లిస్టెరియోసిస్ అనే బాక్టీరియల్ వ్యాధి వల్ల అలా చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిని “సర్�
అబ్దుల్లాపూర్మెట్ ఘటనలో వీడిన మిస్టరీ
మిస్టరీ వీడింది.. ఓ పాడుబడ్డ బావిలో బయటపడ్డ పుర్రెలు ఎవరివనేది తేలింది. ఎనిమిదేళ్ల క్రితం బయటపడ్డ మానవ పుర్రెలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవని ...
డిసెంబర్ 30న శ్రీనివాసనాయుడు తన స్వగ్రామం గరుగుబిల్లి మండలం నందివాని వలసకు వచ్చాడు. తన స్వగ్రామం నుండి కురుపాం మండలం కస్పా గధబవలసలో భూమి కొనుగోలుకు వెళ్లి బేరసారాలు చేశాడు.
‘యాస్’ తుఫాను ఐదు అస్థిపంజరాలను మిస్టరీని బయటపెట్టింది.తమిళనాడులోని ఓ గ్రామంలో సముద్రతీరంలో ఇసుకలో పాతిపెట్టబడిన ఐదు అస్థిపంజరాలు తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వీటిని మిస్టరీ ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు.
70 ఏళ్ల క్రితం ఖననం చేసిన ఓ వ్యక్తి శవపేటికను పోలీసులు తవ్వి బైటకు తీశారు. అతను ఎవరు? ఎక్కడ నుంచి వచ్చాడు?అతని మరణానికి గల కారణం ఏమిటని తెలుసుకోవటానికి 70 ఏళ్ల క్రితం పాతి పెట్టిన శవపేటకను తవ్వి తీశారు పోలీసులు.